ప్రత్తిపాడు ఆంధ్రా భద్రాద్రి శ్రీరామనామ క్షేత్రంలో రేపే లక్ష దీపోత్సవం*

* *గోదా రంగనాథ గోష్టి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహణ*

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో నిర్మాణంలో ఉన్న ఆంధ్రా భద్రాద్రి శ్రీరామనామ క్షేత్రంలో గోదా రంగనాథ గోష్టి మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రేపు అనగా మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి లక్ష దీపోత్సవం కార్యక్రమం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.ఈ సందర్భంగా గోదా రంగనాథ గోష్టి గురువర్యులు గుదిమెళ్ళ లక్ష్మణాచార్యులు,జయలక్ష్మి దంపతులు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం ఎంతో పుణ్యమని,ఈ శ్రీరామనామ క్షేత్రంలో జరుగుతున్న లక్ష దీపోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పరమశివుడు ఆశీస్సులు పొందాలని కోరారు.అలాగే ఆలయ కమిటీ సభ్యులైన చాట్ల పుష్పా రెడ్డి,రెడ్నం రాజా,పత్రి రమణ,గోగులు బుజ్జిలు మాట్లాడుతూ ఆంధ్రా భద్రాద్రి క్షేత్ర నిర్మాణం త్వరగా పూర్తవ్వాలనే సంకల్పంతో తలపెట్టిన లక్ష దీపోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని,భక్తులు యావన్మంది విచ్చేసి దీపాలను వెలిగించి స్వామివార్ల కృపా కటాక్షాలు పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో గోదా రంగనాథ మహిళా కమిటీ సభ్యులు,నాగ ఆంజనేయులు,మేడిద నాగార్జున పాల్గొన్నారు.

  • Related Posts

    వెంగంపల్లి రైతు సేవా కేంద్రంలో స్మార్ట్ వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం

    మనన్యూస్ తవనంపల్లె మే 8:- మండలంలోని వెంగంపల్లి గ్రామంలో గల రైతు సేవా కేంద్రం నందు ఈరోజు రైతు స్కిల్ అప్ డిజిటల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన మండల వ్యవసాయ అధికారులు, ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి ప్రవీణ్,…

    జనార్ధనపురం గ్రామ పంచాయతీలో టిడిపి గ్రామ సభ..!గ్రామ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    దుత్తలూరు మన న్యూస్ : దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం గ్రామ పంచాయతీలో టిడిపి గ్రామసభ సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ హాజరయ్యారు. గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరిస్తానని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    వెంగంపల్లి రైతు సేవా కేంద్రంలో స్మార్ట్ వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం

    వెంగంపల్లి రైతు సేవా కేంద్రంలో స్మార్ట్ వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం

    జనార్ధనపురం గ్రామ పంచాయతీలో టిడిపి గ్రామ సభ..!గ్రామ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    జనార్ధనపురం గ్రామ పంచాయతీలో టిడిపి గ్రామ సభ..!గ్రామ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    చిత్తూరు పార్లమెంట్ ప్రతినిధి చినబాబు కుమారుడు నితిన్ కృష్ణ వివాహ వేడుకలో పాల్గొన్న వెదురుకుప్పం టిడిపి నేతలు

    చిత్తూరు పార్లమెంట్ ప్రతినిధి చినబాబు కుమారుడు నితిన్ కృష్ణ వివాహ వేడుకలో పాల్గొన్న వెదురుకుప్పం టిడిపి నేతలు

    ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి.. నగిరి డిఎస్పి సయ్యద్ మహమ్మద్ అజీజ్

    ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి.. నగిరి డిఎస్పి సయ్యద్ మహమ్మద్ అజీజ్