ఎవ‌రెస్ట్ శిఖ‌రంపై వైఎస్సార్‌సీపీ జెండాను ఎగుర‌వేసిన భూమ‌న అభిన‌య్‌…

మన న్యూస్, తిరుపతి, నవంబర్ 24 :- ఎవ‌రెస్ట్ శిఖ‌రంపై వైఎస్సార్‌సీపీ జెండా రెప‌రెప‌లాడింది. ఎవ‌రెస్ట్ బేస్ క్యాంప్‌లో 5,364 మీట‌ర్ల ఎత్తులో వైఎస్సార్‌సీపీ జెండాను ఆదివారం ఆ పార్టీ తిరుప‌తి ఇన్‌చార్జ్ భూమ‌న అభిన‌య్ ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఎన్నిక‌ల్లో ఓడిపోయి వైఎస్సార్‌సీపీ క‌ష్ట‌కాలంలో ఉన్న స‌మ‌యంలో, ఆ పార్టీ యువ నాయ‌కుడిగా అత్యున్న‌త శిఖ‌రంపైకి సాహ‌స‌యాత్ర చేసి ప‌తాకాన్ని ఎగుర వేయ‌డం ఆనందంగా వుంద‌న్నారు.రానున్న కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జగనన్న నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ జెండా త‌ప్ప‌కుండా రెప‌రెప‌లాడుతుంద‌నే ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. తమ బృందం ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని అత్యంత సాహ‌సంతో అధిరోహించి జెండాను ఎగుర‌వేసిన‌ట్టుగా, క‌ష్టాల‌ను ప్ర‌తి కార్య‌క‌ర్త‌, నాయ‌కుడు అధిగ‌మించి గ‌ర్వంగా జెండాను రెప‌రెప‌లాడిస్తార‌ని అన్నారు.

  • Related Posts

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్…

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    మన న్యూస్, కావలి :*నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.*నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ వదులుకోను.కావలి మున్సిపాలిటీలోని 40 కి 40 వార్డులు కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు