శ్రీనివాసులు భౌతిక కాయానికి యానికి నివాళులు : గురుసాల కిషన్ చంద్

కుటుంబానికి ఆర్థిక సాయం

Mana News :- వెదురుకుప్పం మండలం మారేపల్లి గ్రామం నందు శ్రీనివాసులు ఆకస్మిక మరణాన్ని తెలుసుకొని అతని భౌతిక కాయానికి నివాళులర్పించి, అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన తెలుగుదేశం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్,జిల్లా తెలుగు యువత కార్యదర్శి కావలి చక్రి, మారేపల్లి బూత్ కన్వీనర్ మరియు మండల డేటా ఆన్ లిస్ట్ మురళి తెలుగు యువ నాయకులు భాస్కర్ అర్జున్ సీనియర్ నాయకులు సుధాకర్ తదితరులు శ్రీనివాసులు మృతదేహానికి నివాళులర్పించారు….

  • Related Posts

    .ఉచిత ఖత్నా కార్యక్రమానికి హాజరై.. చిన్నారులకు పౌష్టికాహారం బట్టలు అందజేసిన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    మన న్యూస్, నెల్లూరు ,మే 6:– నెల్లూరు సంతపేట 49 వ డివిజన్ ఈద్గా మిట్ట మసీదు వద్ద ఉచిత ఖత్నా (ఒడుగులు) కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి…

    ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు

    శంఖవరం మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం జి. కొత్తపల్లి గ్రామంలో మాస్టర్ ట్రైనర్(యమ్ టి)దాడి వరలక్ష్మి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమ ప్రణాళిక ఖరీఫ్ 2025 లో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    .ఉచిత ఖత్నా కార్యక్రమానికి హాజరై.. చిన్నారులకు పౌష్టికాహారం బట్టలు అందజేసిన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    .ఉచిత ఖత్నా కార్యక్రమానికి హాజరై.. చిన్నారులకు పౌష్టికాహారం బట్టలు అందజేసిన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు

    ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు

    కూటమి ప్రభుత్వం – 11 వేల కోట్ల భారీ కుంభకోణం.

    కూటమి ప్రభుత్వం – 11 వేల కోట్ల భారీ కుంభకోణం.

    వేసవి దృష్ట్యా ప్రజలకు నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి

    వేసవి దృష్ట్యా ప్రజలకు నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి