ఆధార్ స్వచ్ఛంద సంస్థ సేవలు మరువలేనివి : సీఐ వెంకటేశ్వర్లు
మన న్యూస్: కరకగూడెం, వలస ఆదివాసులకు ఆధార్ స్వచ్ఛంద సంస్థ చేసే సేవలు మరువలేనిదని ఏడుల్ల బయ్యారం సిఐ వెంకటేశ్వర్లు కొనియాడారు. కరకగూడెం మండల పరిధిలోని వలస ఆదివాసి గ్రామమైన నీలాద్రి పేటలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు తోలెం రమేష్…
44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా, ఎర్రవల్లి మండలం, ఎర్రవల్లి మండలం పుటాందొడ్డి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుటాన్ దొడ్డి గ్రామానికి చెందిన బోయ రాజేష్ గారు తన ఎద్దుల బండితో పొలానికి వెళ్తుండగా…
ఏజెన్సీ లో నేతకాని కులానికి ఏజెన్సీ చట్టాలు వర్తింపజేయాలి: తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం మారుతి నేత
మన న్యూస్: పినపాక నియోజకవర్గం, ఏజెన్సీ లో పూర్వం నుండి నివసిస్తున్న నేతకాని కులస్తులకు ఏజెన్సీ చట్టాలు పూర్తి గా అమలు చేయాలని తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది దుర్గం మారుతి నేత రాష్ట్ర, కేంద్ర…
విద్యుత్ సంస్థల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి
మన న్యూస్: విద్యుత్ సంస్థల్లోని కార్మికుల విభాగంలో శాంక్షన్ పోస్ట్లు మంజూరు చేయాలని టి ఎస్ పి ఈ యు -1535 సెంట్రల్ కమిటీ అధ్యక్షులు ఎంఏ వజీర్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సిబ్బంది కొరత వల్ల ప్రస్తుతం ఉన్న కార్మికుల…
బాల్య వివాహరహిత భద్రాద్రి కై ప్రతిజ్ఞ పూనుదాం జిల్లా కలెక్టర్ జితేష్. వి.పాటిల్
మన న్యూస్: బాల్యవివాహాలను నిర్మూలించాలంటే సామాజిక భాగస్వామ్యం ఎంతో కీలకమని అందుకు అందరం కలిసి బాల్యవివాహాలను చేయము ప్రోత్సహించము అని ప్రతిజ్ఞ కోణాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపునిచ్చారుయాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) సంస్థ జస్ట్ రైట్స్…
విస్తృతంగా వాహన తనిఖీలు… నిబంధనలు ఉల్లంఘచిన వారిపై కఠిన చర్యలు: ఎస్సై రాజ్ కుమార్
మన న్యూస్: పినపాక మండల కేంద్రమైన పినపాక, గోపాలరావుపేట గ్రామాల మధ్య బుధవారం సాయంత్రం ఏడూల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులతో ఆయన మాట్లాడుతూ… డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు అని,…
రాష్ట్ర రెవెన్యూ మంత్రి సన్మానించిన సింగంశెట్టి సుబ్బరామయ్య
మన న్యూస్: తిరుపతిలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మర్యాదపూర్వకంగా కలిసి శాలువ తో ఘనంగా సత్కరించారు. మంత్రిని కలిసిన వారిలో సురేంద్ర రాజు జంగం ముని…
రెవిన్యూ మంత్రి ని సన్మానించిన టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ ‘పులుగోరు ‘
మన న్యూస్ :తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి శాలువతో ఘనంగా సత్కరించారు. బుధవారం తిరుపతిలోనే ఒక ప్రైవేటు హోటల్లో మంత్రిని పులిగోరు…
టిడిపి నగిరి మెజార్టీ భారీగా ఉందిసభ్యత్వము సగమే ఉంది
మన న్యూస్: చిత్తూరు టిడిపి సభ్యత్వ నమోదులో నగరి నియోజకవర్గం వెనుకబడి ఉందని, సభ్యత నమోదు జరగనికుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయని టిడిపి నాయకులు రామానుజం చలపతి తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన…
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి పవిత్ర మాలలు పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కు బహుకరణ
కాణిపాకం నవంబర్ 27 మన న్యూస్ కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి పవిత్ర మాలలను *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కి* కాణిపాకం ఆలయ అధికారులు బహుకరించారు. బుధవారం ఉదయం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని ఆయన నివాసంలో…