టిడిపి నగిరి మెజార్టీ భారీగా ఉందిసభ్యత్వము సగమే ఉంది

మన న్యూస్: చిత్తూరు టిడిపి సభ్యత్వ నమోదులో నగరి నియోజకవర్గం వెనుకబడి ఉందని, సభ్యత నమోదు జరగనికుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయని టిడిపి నాయకులు రామానుజం చలపతి తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016లో తాను ఒకటవ డివిజన్లో వెయ్యి మందితో సభ్యత నమోదు చేయించానని తెలిపారు. మళ్లీ ఈ సంవత్సరం లక్ష రూపాయల ఖర్చుతో వెయ్యి మందికి సభ్యత్వ నమోదు చేయించేలా పనిచేస్తుంటే కొందరు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఎన్నికల్లో టిడిపికి 40 వేల మెజార్టీ వచ్చిందని, అయితే సభ్యత నమోదు 20 వేలు కూడా నమోదు కాకపోవడం శోచనీయమన్నారు. గతంలో ఒకటవ డివిజన్లో సభ్యత్వ నమోదు ఉచితమని ప్రచారం చేసి.. ఇప్పుడు స్మగ్లర్లను, గుండాలను పంపించి బలవంతంగా సభ్యత్వ నమోదు చేయించడం విడ్డూరంగా ఉందన్నారు. నగిరి టిడిపిలో జరుగుతున్న విషయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గమనించాలని విన్నవించారు. ఇప్పటికైనా అధిష్టానం మేల్కొని నగరిలో సభ్యత నమోదుపై సమగ్ర విచారణ జరిపించాలని విన్నవించారు. లేకుంటే నగరిలో పార్టీ కి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితిలో ఉన్నాయని వాపోయారు. సమావేశంలో ఒకటవ డివిజన్ మహిళా నేతలు లత, కన్నెమ్మ, అలిమేలు, రాధ, హేమ పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///