అల్లు అర్జున్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత

మన న్యూస్:ఎల్ బి నగర్సం ధ్య థియేటర్ తొక్కిసలా ఘటనలో మరణించిన రేవతి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన మహిళ, ఆమె మరణించడం బాధాకరం అని తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత ఆర్యవైశ్య కార్పొరేషన్ కార్యాలయం @అరణ్య భవన్ లో విలేకరుల సమావేశంలో అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ తల్లిని కోల్పోయాడు.ఆ భాద ఎన్ని కోట్లు ఇచ్చిన పూడ్చలేనిది.అల్లు అర్జున్ శ్రీతేజ చికిత్స తామే చేయిస్తున్నామని అబద్ధాలు మాట్లాడారన్నారు.ఇప్పటి వరకు హాస్పిటల్ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించింది.భవిష్యత్తు లో ఏమైనా ఉన్న ప్రభుత్వమే చూసుకుంటుంది.అవసరమైతే విదేశాల నుండి వైద్యులను రప్పించి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.25 లక్షలు బాధిత కుటుంబానికి ఇచ్చామని అల్లు అర్జున్ అంటున్నారు.కానీ 10 లక్షలు మాత్రమే డీడీలు ఇచ్చారు.ఈ విషయంలో అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రతిపక్షాలు అల్లు అర్జున్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు.అక్కడ చనిపోయిన కుటుంబం వారికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.వైశ్యులు అంటే ప్రతిపక్షాలకు చిన్న చూపు లాగా ఉంది.ఎన్నికల సమయంలో అవసరమా అయ్యే వైశ్యులు ఇలాంటి సమయంలో కనిపించకపోవడం బాధాకరం.
అల్లు అర్జున్ కు మద్దతు ఇచ్చిన బిజెపి,బిఆర్ఎస్ పార్టీలకు వైశ్యులు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.ఆయా పార్టీలలో ఉన్న వైశ్యులు ఒకసారి పునరాలోచించాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు కానీ అల్లు అర్జున్ పై ఎలాంటి పగ లేదని,అన్యాయం జరిగినా కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.అల్లు అర్జున్ వెంటనే ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..