మన న్యూస్ లింగంపెట్ డిసెంబర్ 24:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ , కొర్పుల్ గ్రామానికి చెందిన అర్చన కి చెస్ట్ పెయిన్ రాగా వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ లో కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *