విద్యార్థులకు నోటు పుస్తకాలు,పెన్నులు పంపిణీ
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేప ల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం నోటు పుస్తకాలు,పెన్నులు ,చాక్లెట్లు అందజేశారు.అలాగే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభివృద్ధిలో మాజీ ఆర్థిక మంత్రి రోశయ్యది క్రియాశీల పాత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్యులను రాజకీయంగాప్రోత్సహిస్తాం డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్కస్వశక్తితో రాజకీయాల్లో రాణించిన కొణిజేటి – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మన న్యూస్: ఎల్ బి నగర్, తెలంగాణ రాష్ట్రంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి ఉమ్మడి రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రిగా దివంగత రోశయ్య కృషి ఆనిర్వచనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాజకీయాల్లో ఏనాడూ పదవుల కోసం…
లింగంపర్తి లో ఘంటసాల 102 జయంతి
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం : ప్రముఖ సినీ గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 102వ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ఆలమూరు సుబ్బారావు ఆధ్వర్యంలో బుధవారం లింగంపర్తి గ్రామంలో ఘంటసాల చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా…
రజనీ పెద్దకర్మకు హాజరై నివాళులు అర్పించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళిమోహన్
ఐరాల డిసెంబర్ 4 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, పొలకల రెడ్డివారిపల్లె గ్రామానికి చెందిన చింతమాకుల రజనీ పెద్దకర్మకు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. దివంగత రజనీ…
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ముఖ్య అతిధిగా ఎంఈఓ హేమలత
తవణంపల్లి డిసెంబర్ 4 మన న్యూస్ తవణంపల్లి మండల కేంద్రం నందు భవిత కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకున్నారు, ఈ కార్యక్రమానికి ఎంఈఓ హేమలత హాజరై ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది అనంతరం…
ఘనంగా అయ్యప్ప పడింపూజా కార్యక్రమం .
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ఆరేడు గ్రామానికి చెందిన జనార్దన్ రెడ్డి తన సొంత గృహంలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.పురహితులు సంజీవరావు శర్మ, గురు స్వాములు సంగమేశ్వర్ గౌడ్, రమేష్…
వనస్థలిపురంలో ది గ్రానియోస్ కిచెన్ ప్రారంభోత్సవం
ఎల్ బి నగర్ , మన న్యూస్:- ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లోని రెడ్ ట్యాంక్ రోడ్ లోని రత్నదీప్ సూపర్ మార్కెట్ ఎదురుగా కావ్య,అనూష నేతృత్వంలోని ది గ్రానియోస్ కిచెన్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా…
ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలి !
పినపాక నియోజకవర్గం , మన న్యూస్:: ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి, తగినంత మంది సిబ్బందిని నియమించి, ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.…
భద్రాద్రి కొత్తగూడెంలో స్వల్ప భూ ప్రకంపనలు
పినపాక, మన న్యూస్:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ఐదు సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. కొత్తగూడెం తో పాటు మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాలలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. బుధవారం ఉదయం 7:26 నిమిషాలకు…
బాల్య వివాహాన్ని అడ్డుకుని, ఆడబిడ్డ బంగారు భవిష్యత్తును కాపాడిన బంగారుపాళ్యం పోలీసులు
బంగారుపాళ్యం డిసెంబర్ 4 మన న్యూస్ :- బంగారుపాళ్యం పోలీసులకు డయల్ 112 ద్వారా వచ్చిన ఒక హెల్ప్ లైన్ కాల్, ఒక ఆడపిల్ల జీవితాన్ని కొత్త వెలుగుల్లోకి తీసుకొచ్చింది. వేంకటగిరి గ్రామానికి చెందిన 16 ఏళ్ల యువతి స్థానిక పాఠశాలలో…