నాడు ఇచ్చి, నేడు అక్రమణదారులుగా చిత్రీకరిస్తారా
నగర పంచాయతీ వైసీపీ శ్రేణులపై మండిపడుతున్న భవన నిర్మాణ కార్మికులు Mana News :- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) స్థానిక ఎన్నికలకు ముందు కొంతమంది వైసిపి నాయకులు శ్రీ విగ్నేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి…
సత్య దీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో గ్రామోత్సవం
Mana News :- ప్రత్తిపాడు (మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడుమండలం ధర్మవరం,ఏలూరు, ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి,కిర్లంపూడి మండలం జగపతినగరం,సింహాద్రిపురం గ్రామాల్లో సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు,బిజెపి నాయకులు సింగిలిదేవి సత్తిరాజు ఆధ్వర్యంలో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సత్య స్వాములు,మహిళా…
టి పుత్తూరు సచివాలయ పరిధిలోని పొన్నెడుపల్లి గ్రామాన్ని ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా మలేరియా మరియు అదనపు మలేరియా అధికారులు
Mana News :- మనన్యూస్ తవణంపల్లె నవంబర్-21:- మండలంలోని తవణం పల్లె ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల టి. పుత్తూరు సచివాలయము నకు చెందిన పొన్నేడిపల్లె గ్రామమును జిల్లా మలేరియా అధికారి డాక్టర్ అనిల్ కుమార్ జిల్లా అదనపు మలేరియా…
ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం
మన న్యూస్: పినపాక మండలం చింతల బయ్యారం గ్రామంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లె నరేష్, మండల అధ్యక్షులు గగ్గురి ఖాదర్ బాబు ఆధ్వర్యంలో వాడబలిజ సేవా సంఘం జెండాను ఆవిష్కరించారు.…
జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చాటిన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు
మన న్యూస్: పినపాక, ఈ నెల 18, 19, 20 తేదీలలో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శన లో ఎల్చి రెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ద్వితీయ బహుమతి పొందినట్లుగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వీరా కుమారి తెలిపారు.…
తిరుమల పవిత్రత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం
జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ Mana News :- తిరుపతి, నవంబర్ 21,(మన న్యూస్ ) :- తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనాన్ని స్థానికులకు టిటిడి పాలకమండలి పునరుద్ధరించడటం హర్షనీయమని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా…
కొటికిపెంటలో త్రాగునీటి సమస్యకు చెక్
సర్పంచ్ ఇజ్జాడకు పలువురు కృతజ్ఞతలు Mana News :- పాచిపెంట, నవంబర్ 21( మన న్యూస్ ):- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కొటికి పెంట గ్రామంలో త్రాగునీటి సమస్యను సర్పంచ్ అప్పలనాయుడు తో కలిసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పరిష్కరించారు.…
తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
Mana News :- తిరుపతి, నవంబర్ 21,(మన న్యూస్ ) తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను నవంబరు 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను…
మునగాకు రక్త హీనత నివారిస్తుంది- ఐ సి డి ఎస్ పి ఓ అనంత లక్ష్మి
Mana News :- పాచిపెంట, నవంబర్ 21( మన న్యూస్ ):- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో రక్తహీనత నివారణకు మునగాకు ఎంతో ఉపయోగపడుతుందని పాచిపెంట ఐసిడిఎస్పిఓ బి అనంతలక్ష్మి హితవు పలికారు. గురువారం నాడు మండల కేంద్రమైన పాచిపెంట…
తిరుమలను ప్రణాళికాబద్ధమైన మోడల్ టౌన్గా తీర్చిదిద్దడమే లక్ష్యం”టీటీడీ ఈవో శ్యామలరావు
Mana News :- తిరుపతి, నవంబర్ 21(మన న్యూస్ ):- తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్ టౌన్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టీటీడీ ఈవో జే. శ్యామలరావు తెలిపారు.తిరుపతిలోని పరిపాలన భవనంలోని మీటింగ్ హాల్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన…


కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి
చెక్పోస్టులను పరిశీలించిన సబ్ కలెక్టర్ కిరణ్మయి
వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు
ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన
బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి
రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్
బడిపిల్లలకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ — సేవా స్పూర్తిగా ఉపాధ్యాయుని ఆదర్శం
కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ






































































































