గూడూరులో మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో పాశం సునీల్ కుమార్ కు సన్మానం

ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ కి మేళతాళాలతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించిన మీడియా ప్రతినిధులు. మన న్యూస్,గూడూరు:ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఏర్పాటు కార్యక్రమం బుధవారం గూడూరు రెండవ పట్టణం లోని కాస్మోపాలిటన్…

వృధాగా నీటి తొట్టి.. పట్టించుకోని అధికారులు.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, ప్రభుత్వం వేల రూపాయలను వేచించి పశువుల దాహాన్ని తీర్చేందుకు నీటి తోటి నిర్మిస్తే వృధాగా దర్శనమిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం పశువుల దాహాన్ని తీర్చే అందుకోసం…

ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల గెలుపే లక్ష్యం,,జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ

మనన్యూస్,కాకినాడ: జగ్గంపేట ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జగ్గంపేట శాసనసభ్యులు,టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు.గురువారం జగ్గంపేట రాజమండ్రి రోడ్ లో గల పరిణయ…

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరుపుతున్న విశ్వబ్రాహ్మణులు

మనన్యూస్,కామారెడ్డి:దోమకొండ మండల కేంద్రంలో దోమకొండ విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నూతన స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు మండలంలో జోరందుకుంటున్న కార్యక్రమాలను చూసి ప్రజలందరూ బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానాన్ని మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు బుధవారం రోజు బ్రహ్మంగారి ప్రతిష్ట…

అంగరంగ వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు

మనన్యూస్,కామారెడ్డి:బిబిపేట మండల కేంద్రంలో ఆర్యవైశ్య ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడ్డ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఎంతో కనుల విందుగా అంగరంగ వైభవంగా మండల కేంద్రంలో మారుమోగుతున్న కార్యక్రమాలు బుధవారం రోజు ప్రతిష్ట కానున్న విగ్రహాలకు జలాభిషేకం…

విద్యాభివృద్ధికి కృషి చేస్తాఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడుమూడు కోట్ల 25 లక్షల రూపాయలతో కస్తూర్బా ఇంటర్ జూనియర్ కాలేజీ భవనం కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సహకారంతో మానవపాడు మండలంలో విద్యాభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉండే విధంగా చూస్తానని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు.బుధవారము మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల ఇంటర్ జూనియర్ కాలేజీ భవనంకు ఎమ్మెల్యే విజయుడు…

560 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అర్హులు.. ఏపీవో శివ కుమార్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆత్మీయ భరోసాలో భాగంగా ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని 560 మంది ఆత్మీయ భరోసా కు అర్హులని ఏపీవో శివకుమార్ అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్ తో…

స్వామి విద్యానికేతన్ స్కౌట్స్ మరియు గైడ్స్ ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల ర్యాలీ – ఫిబ్రవరి 04 – ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం

Mana News;- గాజువాక హై స్కూల్ రోడ్ సాయిరాం నగర్ లోగల స్వామి విద్యానికేతన్ కూర్మమ్మ స్కౌట్స్ ట్రూప్ మరియు గైడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో సాయిరాం నగర్, శంకర్ నగర్, మారుతి నగర్, అశోక్ నగర్, గాంధీనగర్, ఆటోనగర్, జోగవానిపాలెం, సింహగిరి…

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డి: పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో భూపుత్రమ్మ కళ్యాణ మండపం సమీపంలో,ఒక వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడు అనే సమాచారం మేరకు,పట్టణ ఎస్సై శ్రీరామ్ మరియు సిబ్బంది అట్టి స్థలానికి వెళ్ళగా,అక్కడ ఒక వ్యక్తి అనుమానస్పదంగా తిరుగుతూ,వేరొక వ్యక్తికి ఒక కవర్ నీ…

అధికంగా శబ్దము కలిగించే మోటార్ సైకిల్ సైలెన్సర్లనురోడ్డు రోలర్ తో ధ్వంసం

మనన్యూస్,కామారెడ్డి:పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా చౌక్ వద్ద,గత నెల రెండు నెలల నుండి పట్టణంలోని వివిధ ప్రాంతాలలో అధికంగా శబ్ద కాలుష్యాన్ని కలిగించే మోటార్ సైకిల్ యొక్క సైలెన్సర్లను తీసి,వాటి యజమానులపై మోటార్ వాహనాల చట్టానికి అనుగుణంగా కేసులు నమోదు…