వైసీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శేఖర్ రెడ్డి

Mana News :- తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి వైసీపీ ఆభ్యర్థి ఎంపికపై మంగళవారం సాయంత్రం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో 42వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్ రెడ్డిని ఎంపిక…

నాగమడుగులో పుణ్య స్నానాలు..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ , నాగమడుగులో పుణ్య స్నానాలు తీరం భక్తజన సంద్రంగా మారింది. బుధవారం మౌని అమావాస్యను పురస్కరించుకొని నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామ శివారులో గల నాగమడుగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం…

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్‌ను కలిసిన మోహన్ బాబు, విష్ణు మంచు

Mana News :- లెజెండరీ నటుడు మోహన్ బాబు గారు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ కన్నప్ప పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటుగా ప్రమోషన్స్‌ కూడా సమాంతరంగా…

దీప ఆర్ట్స్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో జనవరి 31వ తేదీన విడుదల కానున్న “ఏజెంట్ గై 001”

Mana News :- డేవిడ్ ఆండర్సన్ దర్శకత్వంలో ఎరిక్ ఆండర్సన్ నిర్మాతగా బాల్టాజర్ ప్లాటో, డేవిడ్ ఆండర్సన్ స్క్రీన్ ప్లే వహిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం ఏజెంట్ గై 001. ఈ చిత్రానికి ఆంటోన్ క్లౌడ్ జంపర్…

తల్లి మనసు మూవీ రివ్యూ & రేటింగ్ !!!

Mana News : చిత్రం: తల్లి మనసు ,నటీనటులు: రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య, రఘుబాబు, శుభలేఖ సుధాకర్, సాహిత్య, వైష్ణవి, దేవిప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ, శాంతకుమార్, గౌతం రాజు, దేవిశ్రీ, తదితరులు . సాంకేతిక నిపుణులు: కథ:…

అర్హులైన గౌడ కులస్తులందరికీ గీతా కార్మిక లైసెన్సులు అందిస్తాం,,ఎక్సైజ్ సూపరిండెంట్ హనుమంతరావు

మనన్యూస్,కామారెడ్డి:అర్హులైన గౌడ కులస్తులందరికీ గీతా కార్మిక లైసెన్సులు అందిస్తామని ఎక్సైజ్ సూపరిండెంట్ హనుమంతరావు అన్నారు.కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా క్యాలెండర్ ను ఆవిష్కరించి మాట్లాడారు.గౌడ కులస్తులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం…

పెట్రోల్ పోసి నిరసన వ్యక్తం చేసిన పాతపాలెం దళిత రైతులు

తమకు న్యాయం చేయండి కుటుంబ సమేతంగా దళిత రైతులు నిరసన మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం తాసిల్దార్ కార్యాలయంలో పెట్రోలు పోసి ఆత్మహత్యకు పాల్పడ ఘటన మండలంలో చోటుచేసుకుంది మేరకు ఎస్ఆర్ పురం మండలం పాతపాలెం దళితవాడకు చెందిన…

బాల‌య్య‌ను మ‌రిన్ని అవార్డులు వ‌రించాలిఃఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తి:సినీ హీరో,ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు మ‌రిన్ని అవార్డులు వ‌రించాల‌ని కోరుకుంటున్న‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు.బాల‌కృష్ణ‌కు ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా తిరుప‌తి బాల‌కృష్ణ ప్యాన్స్ అసోషియేష‌న్ అభినంద‌న స‌భ స్థానిక ప్రైవేట్ హోట‌ల్ లో మంగ‌ళ‌వారం సాయంత్రం నిర్వ‌హించింది.బాల‌కృష్ణ ప్యాన్స్ సంద‌డి…