మకు దారి కల్పించండి…… మహా ప్రభూ

Mana News, రేణిగుంట ఫిబ్రవరి 22,2025 :-రేణిగుంట మండలం కరకంబాడి గ్రామపంచాయతీ పరిధిలోని శివాలయం వీధిలో రహదారిని ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారని సదరు గుర్రమ్మ అనే మహిళ శనివారం నాడు మీడియాను ఆశ్రయించింది,వివరాల్లోకి వెళితే కరకంబాడి శివాలయం విధిలోని మంచినీళ్ల ట్యాంక్…

సర్వేపల్లి నియోజకవర్గంలోని ఎంఈఓలతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్ష

మన న్యూస్, సర్వేపల్లి:- సర్వేపల్లి నియోజకవర్గంలోని ఎంఈఓలతో నెల్లూరు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. వైసీపీ పాలనలో నాడు – నేడు…

ప్రతి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య పొందాలి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మండలంలోని ప్రతి రైతు తప్పనిసరిగా విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందాలని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ బి. జ్యోతి పిలుపునిచ్చారు. మండలంలోని సిరిపురం గ్రామంలో రైతు సేవా కేంద్రంలో జరుగుతున్న ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు…

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జ్యోతుల పెదబాబు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం : మండలం యర్ర వరం గ్రామంలో ఉభయగో దావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కి మద్దతుగా టీడీపీనాయకులు మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెద్దబాబు ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక నాయకులు జిల్లా…

పట్టబుద్ధుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: ఈ నెల 27 న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏలేశ్వరం ఇంచార్జ్ తహసిల్దార్,ఏ ఈ ఆర్ ఓ కె కుశరాజ్ తెలిపారు. మండలంలో 1921 మంది వాటర్లు ఉండగా మూడు…

పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దారు ముద్రగడ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: రాష్ట్రంలో వైకాపా పార్టీకి పూర్వం వైభవం తీసుకొద్దామని వైసిపి పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పార్టీ నేత శిడగం వెంకటేశ్వరరావు నివాసంలో ముద్రగడ గిరిబాబు నగర…

మాజీమంత్రి కన్నబాబుని కలిసిన ముదునూరి

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు:వైసిపి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా నియమితులైన మాజీమంత్రి కురసాల కన్నబాబును ఎంఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ వైసిపి నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు శుక్రవారం కన్నబాబు నివాసంలో కన్నబాబును కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా…

పలువురు బాధితులకు మురళి రాజు పరామర్శ

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడ: ప్రతిపాడు నియోజకవర్గం, శరభవరం గ్రామానికి చెందిన రామిశెట్టి రాజు కుమారుడు కృష్ణ, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్ కు వెళ్లి వారిని పలకరించి, ఆరోగ్య వివరాలు అడిగి…

ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని గెలిపించండి..అభివృద్ధి చేసుకుందాం..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్పోర్స్ నరేందర్ రెడ్డి వూట్కూరి ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలో మల్లికార్జున్…

అనుమతి లేని ఇసుక లారీ సీజ్

మనన్యూస్,కామారెడ్డి:మాచరెడ్డి మండలం ఫరీద్ పేట్ గ్రామంలో రాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని పట్టుకోవడం జరిగిందని ఎస్ఐ అనిల్ అన్నారు, అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా లారీ లో ఇసుకను తరలిస్తున్న లారీని పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది.తెలియజేశారు