ఘనంగా సైన్స్ దినోత్సవం.
బంగారుపాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్ బంగారుపాళ్యం మండలంలోని విజయవాడ శ్రీ చైతన్య అకాడమిక్ ఆధ్వర్యంలో ఉన్న ఉషోదయ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆధ్వర్యంలో తుంబ కుప్పం పీ హెచ్ సి…
యాసంగిలో పూర్తిస్థాయిలో పంటలకు నీరు అందిస్తాం. నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ ఆయకట్టు కింద యాసంగి సీజన్లో సాగు చేస్తున్న పంటలకు పూర్తిసాయిలో నీరు అందిస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ తెలిపారు. నిజాంసాగర్ ప్రధాన కాలువలో ప్రవహిస్తున్న నీటిని, డిస్టిబ్యూటరీ తూముల ద్వారా…
ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిన బడ్జెట్:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,తిరుపతి:ఎన్డీఎ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబించిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.గత ప్రభుత్వ పాలనలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేలా అన్ని రంగాలకు బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయని…
జనవిజ్ఞాన వేదిక 38వ ఆవిర్భావ దినోత్సవం
బంగారుపాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్ మంగళ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక 38వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ అరుణ శివప్రసాద్ మాట్లాడుతూ సైన్స్ దినోత్సవం…
మొగిలి రథోత్సవానికి ఉచిత బస్సు సౌకర్యం:ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్
బంగారుపాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్ బంగారుపాళ్యం మండలానికి చెందిన ఈశ్వర్ కళ్యాణ్ అభయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొగిలీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం నిర్వహించే రథోత్సవ కార్యక్రమానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలియజేశారు. బంగారుపాళ్యం మండలానికి…
చిత్తూరు జిల్లా ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షుడు గా షేక్ ఫిరోజ్ అహ్మద్.
బంగారు పాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన ఫిరోజ్ అహ్మద్( అన్ను ) మండల కో- ఆప్షన్ నెంబర్ ముస్లిం ఐక్యవేదిక చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా శుక్రవారం నియమితులైయ్యారు. పూతలపట్టు నియోజకవర్గం అధ్యక్షులు గా…
దేశ రక్షణ అందరి బాధ్యత:సీఎం రేవంత్రెడ్డి
మనన్యూస్,శేరిలింగంపల్లి:జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో విజ్ణాన్ వైభవ్ 2కే 25 ప్రదర్శనను ప్రారంభిం చారు కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి. సీవీరామన్, అబ్దుల్ కలాం విగ్రహాలకు రాజ్ నాథ్, రేవంత్ రెడ్డి నివాళులర్పిం…
దుర్గాడ శివాలయంలో త్రిశూలేశ్వరుడు పూజలు
మనన్యూస్,గొల్లప్రోలు:మండలం దుర్గాడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శివాలయంలో త్రిశూలేశ్వరుడు పూజా కార్యక్రమాలు అన్న సమారాధన వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తుసోదరులు స్వామివారికి అమ్మవారికి పూజా క్రతువులు నిర్వహించి 1100 కేజీల బియ్యం వండిన అన్నముతోఅన్న సమారాధన నిర్వహించారు స్వామివారికి…
సామాజిక సేవల్లో ముందుంటాం
వినాయక సాగర్ వాకర్స్ నూతన కార్యవర్గం ప్రమాణం ఆధ్యాత్మిక వ్యాప్తికి కృషి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడతాం మనన్యూస్,తిరుపతి:సమాజ స్థాపనకు, సామాజిక సేవలకు, ఆధ్యాత్మిక వ్యాప్తికి వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని నూతన కార్యవర్గం వెల్లడించింది. శుక్రవారం…
కూటమి తొలి బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి తొలి అడుగులు…
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతుల యువత ఉద్యోగుల అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యం ఆ దిశగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్ కృతజ్ఞతలు తెలిపిన తెలుగు తమ్ముళ్లు మనన్యూస్,తిరుపతి:గత వైసిపి…