మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామంలో వరి కోత మిషన్ లో 8 సంవత్సరాల బాలుడు జీవన్ మృతి.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామంలో వరి కోత మిషన్ లో 8 సంవత్సరాల బాలుడు జీవన్ మృతి.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
