గంగమ్మ గుడి పెండింగ్ పనుల పూర్తికి టిటిడి అదనపు నిధులుః బోర్డ్ ఛైర్మన్, ఎమ్మెల్యే వెల్లడి
మనన్యూస్,తిరుపతి:తాతయ్యగుంట గంగమ్మ గుడి పునర్నిర్మాణ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేస్తామనిటిటిడి బోర్డ్ ఛైర్మన్ బిఆర్ నాయుడు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు. ఆలయ ఆవరణలో జరుగుతున్న పెండింగ్ పనులను వారు శనివారం ఉదయం పరిశీలించారు. పెండింగ్ పనుల వివరాలను ఈఓ…
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ ను పరామర్శించిన చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి.
మనన్యూస్,నెల్లూరు:ఇటీవల చెన్నైలో అపోలో హాస్పిటల్ నందు మోకాలికి శస్త్ర చికిత్స చేయచుకొని నెల్లూరు బాలాజీ నగర్ లోని వారి నివాసం నందు విశ్రాంతి తీసుకొంటున్న తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి,మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ ను తెలుగుదేశం…
ధాన్యం సేకరణలో రైతుల పట్ల ఎటువంటి వివక్ష చూపవద్దు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మనన్యూస్,కోవూరు:విడవలూరు ధాన్య సేకరణ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖి.ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తా.ధాన్య సేకరణకు సంబంధించిన ముఖ్యమంత్రి, పొరసరఫరా శాఖా మంత్రుల దృష్టికి తెచ్చాను.ధాన్యం రవాణా చేసుకునేందుకు లారీల కొరత లేకుండా చూడండి.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.తెలుగుదేశం ప్రభుత్వం…
మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ చేయొద్దని జేఏసీ తీర్మానం.. ఎందుకో చెప్పిన కేటీఆర్, కనిమొళి
Mana News :- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో శనివారం చెన్నైలో డీలిమిటేషన్పై మొదటి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్…
అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల సమస్యలు పరిష్కరించాలని తి.తి.దే చైర్మన్ కి వినతిపత్రం.
Mana News, Tirupati :- అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని శాప్ చైర్మన్ A.రవినాయుడు ఆధ్వర్యంలో తి.తి.దే. ధర్మకర్తలమండలి అధ్యక్షులు B.R. నాయుడు కి ప్రాజెక్టు కళాకారులు వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఉద్యోగభద్రత కల్పించాలని,స్విమ్స్…
స్టాలిన్ రమ్మన్నారు కానీ.. డీలిమిటేషన్ భేటీపై జనసేన క్లారిటీ..!
Mana News :- దేశవ్యాప్తంగా నియోజకవర్గ పునర్విభజన కోసం కేంద్రం చేపట్టబోతున్న కసరత్తుపై దక్షిణాదిలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ చెన్నైలో అధికార డీఎంకే ఇవాళ అఖిలపక్ష భేటీ నిర్వహించింది. దీనికి అన్ని పార్టీల్ని డీఎంకే ఎంపీలు అంతకు…
భూ పోరాటానికి కదలిన ఎర్ర దండు
యు కొత్తపల్లి మార్చి 21 మన న్యూస్ : పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలోని లేఔట్ 72 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేస్తున్నారని ఇది ఇళ్ల స్థలాల కొరకు కొన్న భూమి కాబట్టి…
ఇవేం పనులు….రూ, 898 కోట్లు… 96 కిలోమీటర్లు..
. 765 డి జాతీయ రహదారి నిర్మాణం పనుల్లో నాణ్యతకు తూట్లు… సిమెంట్ పనులకు వాటర్ క్యూరింగ్ లేక పగుళ్లు,ఈ మురికి కాలువలు నిర్మాణం ఎంతవరకు శాశ్వతం. వేరే ప్రాంతంలో తవ్విన తారు మట్టి రోడ్డుకు వినియోగం,రోడ్డు విస్తరణ పనులు ఎక్కువ…
మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయి శిక్షణ కార్యక్రమంలో ఏమి చేశారు యూట్యూబ్ ఛానల్ ఏమి ప్రచారం చేసింది
ఉదయగిరి మన న్యూస్ మార్చి 21:- మండల కేంద్రమైన ఉదయగిరి అంగనవాడి ప్రాజెక్టు పరిధిలో అంగనవాడి కార్యకర్తల పోషణ్ బి పడాయి బి శిక్షణ కార్యక్రమంలో ఏమి జరిగింది యూట్యూబ్ ఛానల్ లో ఏమి ప్రచారం చేశారు అంగనవాడి కార్యకర్తల మనోభావాలు…
పరిపాలనా అనుమతి రూ.10 లక్షలు పెంచడం పై హర్షం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న మండల ప్రజాపరిషత్ నుండి రూ. 3 లక్షల రూపాయలుగా ఉన్న పరిపాలనా అనుమతి రూ.10 లక్షలు పెంచడం పై స్థానిక మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఎంపీపీ ల సంక్షేమ సంఘం అధ్యక్షులు…