శ్రీ బాలాజీ గార్డెన్స్ బ్రోచర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్.

మనన్యూస్,కలిగిరి:మండలం బొమ్మరాజు చెరువు సమీపం లోని కావలి దుత్తలూరు హైవే పక్కన నూతనంగా ఏర్పాటుచేసిన నుడా అనుమతులతో ఏర్పాటుచేసిన శ్రీ బాలాజీ గార్డెన్స్ బ్రోచర్ ను ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు.లేఅవుట్ మేనేజర్ జూపల్లి రాజారావు…

గొల్లప్రోలు సమస్యలు పరిష్కరించాలిపాడాపిడికి స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యుల వినతి

మనన్యూస్,గొల్లప్రోలు:పట్టణ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పిడికి స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు వినతిపత్రం అందజేశారు. పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో పిడి చైత్ర వర్షిణిని కలిసి స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు…

ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం ర్యాలీ

మనన్యూస్,పిఠాపురం:ఇందిరానగర్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్య అధికారి డాక్టర్ బి. జయరామ్ ఆధ్వర్యంలో మార్చి 24వ తేదీన “ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం” సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బంది,…

అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు

మనన్యూస్,పిఠాపురం:మండలం ఎఫ్.కె పాలెం-విరవాడ గ్రామాల మధ్యలో ఉన్న సుమారు 100 ఎకరాల పాపిడి దొడ్డు చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతుండడంపై ఎఫ్.కె. పాలెం గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తవ్వకాలను నిలుపుదల చేయాలని కోరుతూ సోమవారం…

జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, జుక్కల్ మండలంలోని బంగారుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు.అనంతరం దోస్పల్లి సమీపం నుండి జుక్కల్ వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను…

అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశ కార్యకర్తల అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డిజిల్లా:తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు హైదరాబాద్ లోని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. దీంతో పట్టణ పోలీసులు కొత్త బస్టాండ్ ఆవరణలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ…

రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ – అవి రద్దు, పథకాలు దక్కాలంటే..!!

Mana News :- ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీ పైన ఇప్పటి కే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో బోగస్ కార్డుల ఏరివేతకు నిర్ణయించింది. ఇక, కార్డుల జారీతో…

అమీర్‌పేట్‌లో పేలుడు.. పలువురికి గాయాలు

Mana News, హైదరాబాద్‌: నగరంలోని అమీర్‌పేట్‌లో సోమవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. అమీర్‌పేట్‌లోని రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సోమవారం తెల్లవారుజామున…

తండ్రి ఇంటిపై కుమారుడి కాల్పులు

Mana News ,నెల్లూరు:- వ్యసనాలకు బానిసయ్యాడు. తండ్రి, సోదరుల వివాదం పెట్టుకున్నాడు. ఆస్తిలో వాటా తీసుకున్నాడు. సొంత వ్యాపారం పెట్టాడు. నష్టాలు రావడంతో తండ్రి ఇంటికొచ్చి బెదిరింపులకు దిగాడు. విచక్షణ కోల్పోయి తుపాకీతో బీభత్సం సృష్టించాడు. ఈఘటన నెల్లూరులో జరిగింది. పోలీసుల…

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌ విందు.. ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన న్యూస్,నిజాంసాగర్,బిచ్కుంద : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సమరయస్యానికి ప్రతీక అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ఆదివారం బిచ్కుంద మండల…