జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీదే విజయం – డికె. స్నిగ్దా రెడ్డి

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామంలో మండల అధ్యక్షుడు శేషి కుమార్ అధ్యక్షతన డికె.స్నిగ్దా రెడ్డి సమక్షంలో స్వామి వివేకానంద యూత్, వాల్మీకి యూత్ 80 మంది పెద్ద ఎత్తున బిజెపి పార్టీలో చేరడం జరిగింది. పార్టీ కండువా కప్పి బిజెపి పార్టీలో ఆహ్వానించిన యువ నాయకురాలు డికె. స్నిగ్దా రెడ్డి
ముందుగా అంబేద్కర్ విగ్రహం నుండి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు స్వాగతం పలకడం జరిగింది.ఈ సందర్భంగా డికె.స్నిగ్దా రెడ్డి మాట్లాడుతూ.
దేశంలో నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి యువకులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతుందని తెలియజేశారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలలో పోటీ చేసి మెజారిటీ స్థానాలను గెలుచుకొని కాషాయ జెండా ఎగురవేయాలని అన్నారు..తెలంగాణలో BJP అధికారంలో రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉన్నదిని అన్నారు.. అక్కడా కేంద్రంలో ..ఇక్కడా రాష్ట్రంలో BJP సర్కార్ ఉంటేనే అభివృద్ధి అని వచ్చే 30ఏళ్ల వరకు బీజేపీ ని దింపే నాయకుడే లేడని ప్రతిపక్షాల్లో మోడీకి ధీటైన లీడర్ ఈ దేశంలోనే లేడు…ప్రజల్లోకి ఆ విషయాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే .రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకోసం, మన పిల్లల భవిష్యత్ కోసం బీజేపీని గెలిపించుకోవాలని అన్నారు. 2047 కల్లా భారత్ ను ప్రపంచం లోనే నెంబర్ 1గా నిలబెట్టేందుకు నరేంద్ర మోదీగారు ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి, అసెంబ్లీ కి పోటీ చేసిన అభ్యర్థులు బలిగేరా శివా రెడ్డి, రాజగోపాల్, రాష్ట్ర కౌన్సిల్ మేంబర్ జయలక్ష్మి, జిల్లా కార్యదర్శి స్వప్న,బిజెపి సీనియర్ నాయకులు సంజీవ రెడ్డి నాగేశ్వర రెడ్డి, మిర్జాపురాం వెంకటేస్వర రెడ్డి,భీమన్న తిరుపతి ,మధుబాబు ,ఈసీ ఆంజనేయులు, గోవిందరాజులు ,తిరుమలేష్, రాజేష్ ,వీరేష్, చిన్నప్ప ,మద్దిలేటి,జమ్మన్న ,పరశురాముడు, గోవర్ధన్, మహేష్ ,దేవేంద్ర, తిమ్మప్ప తదితరులు ఉన్నారు..

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు