వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
మనన్యూస్,నారాయణ పేట:కృష్ణానది పరివాహక ప్రాంతమైన మక్తల్ నియోజకవర్గంలో రబీ సీజన్ కు సంబంధించిన వరి పంట కోతలు ఇప్పటికే విరివిగా కొనసాగుతున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే వరి కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు రైతుల నుండి…
ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండుతున్న పంటలునష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి ఎండిన పంట పొలాలను పరిశీలించినమాజీ వ్యవసాయ శాఖ మంత్రి
మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలనియోజకవర్గం కె.టీ.దొడ్డి మండలం కొండాపురం, వెంకటాపురం, ఉమీత్యాల గ్రామాలకు ర్యాలెంపాడు రిజర్వాయర్ నుంచి 104 ప్యాకేజ్ కింద సాగునీరు రాక ఎండిన వరి పొలాలను గద్వాల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు…
నవోదయ ప్రవేశ పరీక్షలో సత్తా చాటిన ఎక్సలెంట్ భాషా హై స్కూల్ విద్యార్థి
మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి జిల్లా లో జనవరి లో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షలో పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల ఎక్సలెంట్ భాషా హై స్కూల్ విద్యార్థి సాలేంద్ర ప్రీతమ్ యాదవ్ 6వ తరగతి కి…
ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నియామకం హర్షనీయం
మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:గత పది సంవత్సరాల పరిపాలనలో బిఆర్ఎస్ పార్టీ అన్ని రకాల వ్యవస్థలను సర్వనాశనం చేసిందని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం విమర్శించారు. ముఖ్యంగా ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసారని, ఫలితంగా వైద్యఆరోగ్యాన్ని కేసీఆర్ బ్రష్టు పట్టించారని అన్నారు.…
బడంగ్ పేట్ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
మనన్యూస్,మహేశ్వరం:నియోజకవర్గం బడంగ్ పేట్ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత…
వేసవి అపరాల సాగుతో అదనపు ఆదాయం వ్యవసాయ అధికారి పి గాంధీ..
మనన్యూస్,శంఖవరం:వేసవి అపరాల సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా కొంతంగిలో రైతులకు వేసవిలో అపరాల సాగు,పచ్చిరొట్ట పంటల ఆవశ్యకత,వేసవి దుక్కులు ప్రాముఖ్యత,పి.ఎం కిసాన్,రైతుల రిజిస్ట్రేషన్,రాయితీపై యంత్ర పరికరాలు,ప్రకృతి వ్యవసాయ…
పాలసీ జీవితానికే భరోసా.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కె సునీల్
మనన్యూస్,శంఖవరం:మనం చేయించుకున్న పాలసీలే మనకు ఆపద సమయంలో భరోసాగా నిలుస్తాయని శంఖవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కె సునీల్ అన్నారు.శంఖవరం స్టేట్ బ్యాంక్ లో మంగళవారం ఇటీవల ప్రమాదంలో మరణం పొందిన శృంగవరం గ్రామానికి చెందిన కొల్లు లోవసత్తిబాబు…
నూతన భవనానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!
మనన్యూస్,ఉదయగిరి:పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 27 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న భవనానికి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్ను బోయిన చంచల బాబు యాదవ్ ఉదయగిరి ఎంపీపీ మూలే…
సిసి రోడ్లకు భూమి పూజ, ఏఎంసీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి.
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పిట్లం మండలంలోని చిన్న కొడప్ గల్ గ్రామంలో సిసి రోడ్డు పనులను పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగిరెడ్డిలు కలిసి సిసి రోడ్ల కోసం భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి…
కౌలు రైతులకు నుాతన చట్టం తేవాలి
మనన్యూస్,కావలి:ఎన్నికల సందర్భంగా ఏన్డీయే కుాటమి కౌలు రైతుల రక్షణ కోసం కౌలు చట్టం తేస్తామని హామి ఇచ్చారని ఇంత వరకు అచరణలోకి తీసుకురాలేదని నుాతన కౌలు చట్టం తీసుకురవాలని ఏపి కౌలు రైతు సంఘం పిలుపు మేరుకు బుదువారం బుడమగుంట సచివాలయం…