కూరగాయల మార్కెట్ లో మౌలిక వసతులు మెరుగు పరుస్తాం:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,తిరుపతి:ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ లో మంగళవారం గేట్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. మార్కెట్ లో కనీస వసతులు మెరుగుపరచనున్నట్లు ఎమ్మేల్యే తెలిపారు. మార్కెట్ లో వినియోగదారులు పరిశుభ్ర వాతవరణంలో కొనుగోలు చేసేలా చూడాలని వ్యాపారులను ఆయన కోరారు.…
అన్నదాత సుఖీభవ అంటూ 139 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం
సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్ మనన్యూస్,గొల్లప్రోలు:అన్నదాత సుఖీభవ అంటూ 139 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.139…
నర్రవాడ వేంగమాంబ గుడిలో పనిచేస్తున్న వ్యక్తి విద్యుత్ ఘాతకానికి గురై మృతి చెందాడు
మనన్యూస్,దుత్తలూరు:నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంగమాంబ గుడిలో పనిచేస్తున్న ఉదయగిరి సురేష్ ( 39 ) అను వ్యక్తి కరెంట్ షాక్ తగిలి మరణించారు గత పది సంవత్సరాలుగా వెంగమాంబ గుడిలో…
అప్పన్న మనవరాలు జన్మదిన వేదికలో పాల్గొన్న మురళిరాజు
మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్): ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో రాపా అప్పన్న మనవరాలు రాజేష్ కుమార్తె జన్మదిన వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు…
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి.
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో మంగళవారం నలుగురికీ కళ్యాణ లక్ష్మి చెక్కులనుకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అన్నారు. ప్రతి నిరుపేద…
ఎన్టీఆర్ భరోసా పించన్ పంపిణీలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య…..
మన న్యూస్ అనకాపల్లి జిల్లా (అపురూప్): అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గునుపూడి తన స్వగ్రామంలో ఈ రోజు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య పంపిణీ చేశారు రత్యేకంగా ఈ రోజు కొత్త జీవో ప్రకారం…
ఏలేశ్వరం లో భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్ ): పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఏలేశ్వరం లోని అడ్డతీగల రోడ్డు ఈద్గా స్థలంలో భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రత్యేక నమాజ్ తో ముస్లిం సోదరులు జరుపుకున్నారు.మత పెద్ద…
ముస్లీంల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందిః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,తిరుపతి:ముస్లీంల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ఈద్గా మైదాన సమస్యను సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈద్గా…
ఘనంగాహైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగము 2025-2026 ఆవిష్కరణ
మనన్యూస్,కొత్తపేట:తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ వైశ్య యూత్…
ఉదయగిరి, సీతారాంపురంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!
ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి ఘన స్వాగతం పలికిన మైనారిటీ సోదరులు..! మనన్యూస్,ఉదయగిరి:రంజాన్ అంటే శాంతి మతసామరస్యానికి, ప్రతీకగా అభివర్ణించారు, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్, ఆదివారం ఉదయగిరి సీతారాంపురం లో జరిగిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు.…