కర్నూల్ నగరంలో బళ్లారి చౌరస్తా దగ్గర కామాక్షి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో.మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా మానవపాడు మండలం హై స్కూల్ నందు ఈరోజు ఉదయం 10 గంటలకు ఉచిత వైద్య శిబిరం కామాక్షి హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.శాంతినగర్ సిఐ టాటా బాబు, భాస్కర్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.కామాక్షి హాస్పిటల్ వైద్యుల బృందం డాక్టర్ చైతన్యవాణి ఆంకాలజిస్ట్, డాక్టర్ సమత గైనకాలజిస్ట్, డాక్టర్ శశిధర్ రెడ్డి పిల్లల స్పెషలిస్ట్, డాక్టర్ సుభాన్ ఆర్తో స్పెషలిస్ట్,, డాక్టర్ కేదార్ ఎండి, జనరల్ ఫిజీషియన్ వారు హాజరై రోగులను పరీక్షించడం జరిగింది.ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశిస్తూ, వారు మాట్లాడుతూ సీఐ టాటా బాబు, జోగులాంబ గద్వాల జిల్లా ఆర్ఎంపి పి.ఎం.పి జిల్లా అధ్యక్షుడు పి హుస్సేన్…
గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాల వల్ల బీద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. కర్నూలుకు వెళ్లి చూయించుకోలేక బీద రోగులు ఎందరో ఉన్నారు. షుగర్ టెస్ట్ లు ఈసీజీ మరియు వివిధ రకాల జబ్బులకు సంబంధించిన మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. కామాక్షి హాస్పిటల్ మధుసూదన్ రెడ్డి యొక్క టీం ని అభినందించడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాంతినగర్ సిఐ టాటా బాబు,, జోగులాంబ గద్వాల జిల్లా ఆర్ఎంపీ పి.ఎం.పి అధ్యక్షుడు పి. హుస్సేన్, గ్రామ పెద్దలు భాస్కర్ రెడ్డి, టీవీ9 నరసింహ,శ్రీకాంత్ రెడ్డి, చోటే, సుబ్బారెడ్డి, పరమేష్ నాయుడు, మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, వివిధ గ్రామాల ప్రజలు రోగులు పాల్గొనడం జరిగింది.

  • Related Posts

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు