మానవపాడు క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి మరో ఒక్కరికి గాయాలూ

మనన్యూస్,జోగులాంబ గద్వాల:మానవపాడు 44వ. జాతీయ రహదారిపై శనివారం రాత్రి 7 గంటల నుంచి 7:30 నిమిషాల సమయంలో జరిగింది పూర్తి సమాచారం:- నాగర్ కర్నూలు జిల్లా కోడేర్ మండలం మైలారం తండాకు చెందిన కృష్ణ 28 సం ఏపీ కర్నూలు పట్టణంలోని ప్రైవేటు వెంచర్ లో ఉద్యోగం పనిచేస్తున్నాడూ పని ముగించుకున్ని ఆదివారం రోజు సొంత ఊరికి వెళ్లేందుకు రాత్రి కర్నూలు నుంచి బైక్ పై వెళ్లేందుకు అదే క్రమంలో మానవపాడు గ్రామానికి చెందిన ఏఎస్ఐ సమద్ తన డ్యూటీ గద్వాల జిల్లాలో ముగించుకొని మానవపాడు క్రాస్ రోడ్డు పై దిగి జాతీయ రహదారి దాటుతుండగా బైక్ పై వెళుతున్న కృష్ణ ఢీకొన్నాడు ఈ ప్రమాదంలో ఏఎస్ఐ సమద్ ఒకవైపు సమద్ మరోవైపు కృష్ణ రోడ్డు పై పడిపోయారు గుర్తుతెలియని రెండు కార్లు ఒకే సారి కృష్ణ పై వెళ్లడంతో కృష్ణ గాయాలుకావడంతో హుటాహుటిన అంబులెన్స్ ద్వారా కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు అప్పటికే కృష్ణ అనే వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఏఎస్ఐ సమద్ కు గాయాలు కావడంతో ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు. కృష్ణ కు రెండు నేలల క్రితం కృష్ణ మేనకోడలు తో ఎంగేజ్మెంట్ అయింది అని సమాచారం

  • Related Posts

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి