రాపూరులో వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం
మన న్యూస్, రాపూరు:రాపూరులో వెన్నుపోటు దినం సందర్భంగా బుధవారం భారీ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్ సీపీ నాయకులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామకుమార్ రెడ్డి.రాపూరు పట్టణంలో సిద్దలయ్య సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా…
రాపూరులో వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం
మన న్యూస్, రాపూరు:రాపూరులో వెన్నుపోటు దినం సందర్భంగా బుధవారం భారీ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్ సీపీ నాయకులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామకుమార్ రెడ్డి.రాపూరు పట్టణంలో సిద్దలయ్య సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా…
లయిన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద గిరిజనులకు చీరలు పంపిణీ
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ ఎన్.వి.బి.యస్.యస్. ప్రసాద్ ఏలేశ్వరం లయన్స్ క్లబ్ ని గురువారం సందర్శించారు.గవర్నర్ ప్రసాద్ కు ఏలేశ్వరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు అనుసూరి నాగేశ్వరరావు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.ఈ…
ఉపాది హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి
మన న్యూస్ పాచిపెంట జూన్ 5:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఉపాదా హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి బిల్లులు సకాలంలో చెల్లించాలి పని చేసిన చోట మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ. పాచిపెంట మండలం పనుకువలస…
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
మన న్యూస్,తిరుపతి, : రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.…
రాజధాని అమరావతిలోని అనంతవరం లో జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలలో భాగంగా వనమహోత్సవ కార్యక్రమం
రాజధాని అమరావతిలోని అనంతవరం లో జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా వన మహోత్సవం కార్యక్రమం.మన న్యూస్ ,అమరావతి /నెల్లూరు:రాజధాని అమరావతిలోని అనంత వారంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లోభాగంగా వణ మహోత్సవ కార్యక్రమానికిహాజరుకానున్న సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం…
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చూస్తూ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న పొంగూరు నారాయణ
అభివృద్ధి,సంక్షేమాన్ని రెండు కళ్లుగా చూస్తూ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకొన్న డాక్టర్ పొంగూరు నారాయణ .మన న్యూస్, నెల్లూరు :రాష్ట్ర పురపాలక ,పట్టణాభి వృద్ధి శాఖామంత్రిగా డాక్టర్ పొంగూరు నారాయణ విజయ పరంపర కొనసాగిస్తూ ఏడాది పూర్తి చేసుకొన్న సందర్భంగా నెల్లూరు…
సూపరిపాలనకు ఏడాది అంటూ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో దీపావళిని తలపించే వేడుకలు
మన న్యూస్ ,నెల్లూరు:*నిరాదరణకు గురైన వారే తన బంధువులు.*కనీస అవసరాలు లేని వారే తన ఆత్మీయులు అనే విధంగా. *ప్రజాక్షేత్రంలో తాను చూసిన కష్టాలను తీరుస్తున్నాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ .*కష్టం వస్తే పవనన్నకు చెప్తాం అని ప్రజలనుకునే అంత…
పీడ విరగడై ఏడాది…. జనసేన నేత గునుకుల కిషోర్
మన న్యూస్, నెల్లూరు: *సుపరిపాలనకు ఏడాది.*డిస్ట్రక్షన్ టు డెవలప్మెంట్ వేడుకలు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని క్రిమినల్ నాయకుల దుశ్చర్యలకు బలైన. *ప్రజలు ఊపిరి పీల్చుకున్న రోజు ఇది.*వెన్ను కన్ను అని రోడ్ల మీదకు వస్తే ప్రజలు తన్ని పంపించే పరిస్థితి ఉందని…
సర్వేపల్లి ప్రజలకు మా నాన్న (కాకాని గోవర్ధన్ రెడ్డి )పై ఉన్న అభిమానాన్ని ఎవరు ఆపలేరు….. కాకాని పూజిత
మన న్యూస్, వెంకటాచలం :*వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన సర్వేపల్లి ప్రజలు.*జగనన్నపై అభిమానం, గోవర్ధన్ రెడ్డి గారిపై నమ్మకంతో భారీగా తరలివచ్చిన ప్రజల అభిమానులను చూసి భావోద్వేగానికి గురైన కాకాణి పూజిత.*సర్వేపల్లి రోడ్డు నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు…