మహాభారత ఉత్సవాలలో భాగంగా చెంచుగుడిలో అర్జున తపస్సు అర్జునా… నిమ్మకాయలు మావైపు విసురుమా!”
చెంచుగుడి, మన న్యూస్:- “అర్జునా… నిమ్మకాయలు మావైపు విసురుమా!” అంటూ భక్తుల కేకలతో చెంచుగుడి గ్రామం మార్మోగింది. శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి వారి వార్షిక ఉత్సవాల్లో భాగంగా జరిగిన అర్జున తపస్సు ఉత్సవం గ్రామస్తుల హృదయాలను కట్టిపడేసింది.ఈ విశేషోత్సవాన్ని…
మహాభారత ఉత్సవాలలో భాగంగా చెంచుగుడిలో అర్జున తపస్సు అర్జునా… నిమ్మకాయలు మావైపు విసురుమా!”
చెంచుగుడి, మన న్యూస్:- “అర్జునా… నిమ్మకాయలు మావైపు విసురుమా!” అంటూ భక్తుల కేకలతో చెంచుగుడి గ్రామం మార్మోగింది. శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి వారి వార్షిక ఉత్సవాల్లో భాగంగా జరిగిన అర్జున తపస్సు ఉత్సవం గ్రామస్తుల హృదయాలను కట్టిపడేసింది.ఈ విశేషోత్సవాన్ని…
మహిళలపై దాడి చేసిన వైకాపా నేతలను వదిలిపెట్టను : మంత్రి లోకేశ్ మాస్ వార్నింగ్
Mana News :- వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై దాడులకు పాల్పడిన వైకాపా నేతలకు ఏపీ మంత్రి నారా లోకేశ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.వైకాపా నేతలు మాట్లాడుతున్న మాటలకు, పొదిలిలో మహిళలపై చేసిన…
ఈ పని చేయకపోతే.. పీఎం కిసాన్ డబ్బులు పడవు. వెంటనే అలర్ట్ అవ్వండి
Mana News :- దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం క్రింద వచ్చే 20వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తున్న…
నిరుద్యోగాన్ని రూపుమాపడమే సీఎం చంద్రబాబు దేయం ……..ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ
మన న్యూస్, నాయుడుపేట :రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు పనిచేస్తున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలల విజయశ్రీ అన్నారు. మంగళవారం నాయుడుపేట పట్టణంలోని ప్రభుత్వ…
కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు……… నెల్లూరు జిల్లా జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ
మన న్యూస్ ,నెల్లూరు ; కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని నెల్లూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.ఓటమిపాలనలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరసిస్తూ మంగళవారం నెల్లూరు నగరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ…
నెల్లూరు రూరల్ లో లిటిల్ విల్లే స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ పరిధిలోని స్థానిక బీవీనగర్ సెంటర్ సమీపంలో లిటిల్ విల్లే స్కూల్ ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. స్కూల్ లో…
కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి చే ముఖ్యమంత్రి సహాయ నిధిచెక్కులు పంపిణీ
మన న్యూస్ ,కావలి:అనారోగ్య కారణంగా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 29 మంది లబ్ధిదారులకు సంబంధించిన రూ.25,80,418 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆదివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.…
తెలుగు రాష్ట్రాల సునామీ పుట్టినరోజు……జనసేన నేత గునుకుల కిషోర్
మన న్యూస్, నెల్లూరు:చెప్పిందే చేస్తాం…చేసేదే చెప్తాం…బేషజాలు లేవు.. భయాలు లేవు..కల్మషాలు లేవు… కల్పితాలు లేవు….విమర్శ ఎంత పెద్దదైనా… విరోది ఎంతటి మొనగాడైనా…బ్రో ఐ డోంట్ కేర్… అంటూ తనదైన శైలిలో దశాబ్దాలుగా తిరుగులేని కథానాయకుడుగా ఎదురులేని ప్రజాసేవకుడిగా తెలుగు వారి గుండెల్లో…
పోలం రెడ్డి దినేష్ రెడ్డి ని కలిసిన గునుకుల కిషోర్
మన న్యూస్, నెల్లూరు:ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APEMCL),తెలుగు దేశం పార్టీ (TDP) చైర్మన్ జాతీయ ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ ని వారి నివాసంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుగుల మర్యద పూర్వకంగా కలవడం జరిగింది.వేస్ట్…