నేలిపర్తి కాలనీకి రోడ్లు, మంచినీళ్లు సౌకర్యం ప్రభుత్వం కల్పించాలి

మన న్యూస్ సాలూరు జూలై 12:– పార్వతిపురం మన్యం జిల్లా , నెల్లిపర్తి కాలనీకి రోడ్లు మంచి నీటి సౌకర్యం ని కోరుతూ కాలనీవాసులు నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా కాలనీ మహిళలు ఎస్ పార్వతి ఆదిలక్ష్మి సిహెచ్ చిన్నారి నాయుడు జోగులమ్మ మాట్లాడుతూ కాలనీలో సుమారు 30 కుటుంబాలు నివాసం ఉంటున్నామని వర్షాలు పడడం వల్ల రహదారి మొత్తం బురదమయంగా మారిపోయి నడవడానికి వీలు లేకుండా పోయిందని రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు గతంలో కాలనీవాసులు ప్రభుత్వానికి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోగా ఈ కాలనీలో గ్రావిల్ రోడ్లు వేసేసామని వ్రాత పూర్వక సమాధానమిచ్చారని తెలిపారు మరి రోడ్లు వేస్తే ఎక్కడ వేశారో కనబడడం లేదని తెలిపారు రోడ్లు వేయకుండానే వేసినట్లు చెప్పడం సరికాదని తెలిపారు రోడ్లు వేయకుండా వచ్చిన నిధులు ఎక్కడికి పోయావని నిధులు దుర్వినియోగం చేసిన వారిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా రోడ్లు మంచినీళ్లు సదుపాయం కల్పించాలని కోరారు ఇంటి నిర్మాణాలు చేయడానికి సిమెంటు ఇసుక ఐరన్ వంటి సామగ్రిని తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని తెలిపారు మంచినీళ్లు లేకపోవడం వలన బోరు నీళ్లు తాగవలసి వస్తుందని దాని వలన జలుబు జ్వరాల బారిన పడుతున్నామని తెలిపా తెలిపారు చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్న పరిస్థితి ఉందని ఈ పరిస్థితి నుండి తప్పించి రోడ్లు మంజూరు చేసి నిర్మాణం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు పాల్గొని మద్దతు తెలిపారు కాలనీవాసులు సింహాచలం జ్ఞాన ప్రకాష్ ఆదినారాయణ పద్మ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..