కర్ణాటక రోడ్డుప్రమాదంలో మృతి చెందిన కేశవుల రెడ్డికి కూటమి నేతల నివాళులు

వెదురుకుప్పం, మన న్యూస్ : వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగు పంచాయతీకి చెందిన కేశవుల రెడ్డి ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త విన్న స్థానికులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. వారి మృతదేహం స్వగ్రామానికి…

లోకేష్ పై ఫేక్ ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు

మన న్యూస్ సాలూరు జూన్ 14 := పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు, 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో తల్లికి వందనం డబ్బులు పడ్డాయని మంత్రి సంధ్యారాణి తెలియజేశారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి సంధ్యారాణి…

జీవో నెంబర్ 3 ని రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీ అమలు చేయాలి

మన న్యూస్ పాచిపెంట జూన్ 14: పార్వతిపురం మన్యం జిల్లా జిల్లాపాచిపెంట మండలంలో ఏజెన్సీ లో నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే చెందాలని. జీవో నెంబ ర్ 3 పైన. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని గిరిజనులకు…

ఎంపీ తో కలసి లిటిల్ క్యాంపర్స్ ప్రీ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరెటర్లు!

హయత్ నగర్. మన న్యూస్ : హయత్ నగర్ లోని లెక్చరర్స్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి ఆదిత్య నగర్ కాలనీలో బందారపు లింగస్వామి గౌడ్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ క్యాంపర్స్ ప్రీ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిధులుగా భోనగిరి…

చికిత్సపొందుతూ మూడు నెలల పసిపాప మృతివైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన..

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 14: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల: చికిత్స కోసం వెళ్తే మూడు నెలల పసిపాప మృత్యు ఒడిలోకి చేరింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు…

12 గంటల వ్యవధిలో మిస్సింగ్ కేసును ఛేదించిన ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం,పోలీస్ సిబ్బంది

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన నిస్సి గోల్డ్ అనే 15 సంవత్సరాలువయస్సు గల అమ్మాయి ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కనిపించకుండా పోయినట్లు,గుర్తించిన ఆమె తల్లిదండ్రులు,బంధువులు చుట్టూ…

గెడ్డం ప్రసాద్ కుటుంబానికి ఆర్థిక చేయూత

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన గెడ్డం ప్రసాద్ ఇటీవల మృతి చెందాడు.ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున,జనసేన పార్టీ ఏలేశ్వరం మండల ప్రధాన కార్యదర్శి గంగిరెడ్ల…

నెల్లూరులో ఐ – జనరేషన్ ప్రీస్కూల్ ను తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిచే శుభారంభం

మన న్యూస్ , నెల్లూరు రూరల్ ,జూన్ 14: నెల్లూరు రూరల్ పరిధిలోని కరెంట్ ఆఫీస్ సెంటర్ వద్ద పాత పోలీస్ కాలనీ లో ఐ- జనరేషన్ ఫ్రీ స్కూల్ ను శనివారం తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించినారు.ఈ…

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి హెల్పింగ్ యూత్ చేయూత

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు హెల్పింగ్ యూత్ ఆధ్వర్యంలో శనివారం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సాయం బాధితులకు కొంత ధైర్యాన్ని కల్పిస్తుందని హెల్పింగ్ యూత్ సభ్యులు అన్నారు. ఏలేశ్వరం 1…

మానసిక ఒత్తిడిని జయించడానికి యోగాతోనే సాధ్యం.. నగరి డిఎస్పి సయ్యద్ మహమ్మద్ అజీజ్

వెదురుకుప్పం మన న్యూస్: పోలీసు మరియు మీడియా ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమంఎస్ఆర్ పురం న్యూస్… మానసిక ఒత్తిడిని జయించడానికి యోగాతోనే సాధ్యమవుతుందని నగిరి డిఎస్పి సయ్యద్ మహమ్మద్ అజిత్ అన్నారు శనివారం కార్వేటి నగర్ మండలం కృష్ణాపురం జలాశయం వద్ద ఉదయం…