పేదలకు అండ కాంగ్రెస్ జెండా..మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పేదలకు అండాగా కాంగ్రెస్ జెండా అని పెద్ద కొడప్ గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు.ఆయన బుధవారం పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో నూతన రేషన్ కార్డ్ లను…

వరి నారుమళ్లులో జింక్ లోపం నివారించాలి..

శంఖవరం మనన్యూస్ ప్రతినిధి:- వరి నారుమళ్లులో జింక్ లోపం నివారించాలని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు.పొలం పిలుస్తోంది కార్యక్రమoలో భాగంగా దార మల్లాపురం,శృంగదార గ్రామాల్లో రైతులకు వరి నారుమళ్లు యాజమాన్యంపై ముందస్తు అవగాహన కల్పించడం జరిగింది .ప్రస్తుతం నారుమళ్లు…

దమ్మున్న ఛానల్ అంటూ డప్పు కొట్టడం కాదు.దమ్ముంటే నిజాలను ప్రచారించండి…

శంఖవరం మనన్యూస్ ప్రతినిధి:- దమ్మున్న ఛానల్ అంటూ డప్పు కొట్టుకోవడం కాదు వాస్తవాలను చూపించండి అంటూ…శంఖవరం సామాజిక ఉద్యమ నేత మేకల కృష్ణ ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం స్థానిక శివాలయంలో మేకల కృష్ణ మీడియా…

నా…30 సం. రాజకీయ చరిత్రలో నాపై తప్పుడు ఆరోపణ లేదు…దమ్ముంటే నిరూపించండి…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- తప్పుడు కథనాలు ప్రచురిస్తే సహించేది లేదని శంఖవరం మండలం ఎంపీపీ పర్వత రాజబాబు ధ్వజమెత్తారు. క్వారీ లారీల రవాణాపై డబ్బులు డిమాండ్ చేశారంటూ ABN చానల్లో ప్రచారమైన కథనంపై ఆయన స్పందించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు…

ఉరవకొండలో యదేచ్ఛగా భూకబ్జాలు.

ఉరవకొండ మన న్యూస్ : ఉరవకొండలో కబ్జాల జోరు ఊపందుకుంది. నాడు ఒక వ్యక్తి ఏకంగా ఉరవకొండలో కొండ పరిసర భాగాన్ని కొంతమేరకు కబ్జా చేశారు. నేడు అడుగడుగునా కబ్జాలతో ఊపందుకుంటుందిప్రజోపయోగ స్థలాలు యదేచ్చగా కబ్జాకు గురవుతుంటే అధికారులు మాత్రం నిద్ర…

అద్వాన్న ఆర్టీసీ బస్సులతో ప్రయాణికుల అవస్థలు.-తృటిలోతప్పిన ప్రమాదం

ఉరవకొండ మన న్యూస్: అద్వాన్న ఆర్టీసీ బస్సులతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. గ్రామీణ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. అయినప్పటికీ డ్రైవర్లు అతి కష్టం మీద నెగ్గుకు వస్తున్నారు. తాజాగాఉరవకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం నుండి బయటపడింది.ఉరవకొండ మీదుగా…

నకిలీ ఈ చలాన్ పట్ల అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

అనంతపురం జిల్లా మన న్యూస్: సైబర్ నేట్ల నుండి సురక్షితంగా ఉండటానికి “RTO Traffic Challan.apk” పేరుతో వచ్చే సందేశాలు మరియు లింక్స్ పట్ల జాగ్రత్త వహించాలని జిల్లా ఎస్పీ పి. జగదీష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫేస్బుక్, వాట్సాప్ వంటి…

11వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయితీ 11వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు.ఈ సందర్బంగా విచ్చేసిన…

మీ అందరి అభిమానాలతో భగవంతుణ్ణి ఆశీస్సులతో నా తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉంది..

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మీ అందరి అభిమానాలుతో భగవంతుణ్ణి ఆశీస్సులు తో నా తండ్రి మాజీ మంత్రి వైసీపీ పిఏ సి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉందని ముద్రగడ పెద్ద కుమారుడు ముద్రగడ వీర్రాఘవరావు తెలిపారు.…

విద్యార్థి దశ నుండి ఉన్నత ధ్యేయం తో చదువులు కొనసాగించాలి ఎస్సై బి మహేంద్ర పిలుపు.

సత్ప్రవర్తన విద్యార్థి ఎదుగుదలకు సోపానం బాల బాలికలు కలిసి చదువుకోవడం కుటుంబ వాతా వరణాన్ని గుర్తు చేస్తుంది మన న్యూస్ సింగరాయకొండ:- విద్యార్థి దశ జీవితంలో ఎంతో ముఖ్య మైనదని అక్కడి నుండి సత్ప్రవర్తన, సంస్కారం తో పాటు ఎదుగుదలకు సోపానంగా…