శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :పట్టణంలోని శిరిడి నగర్లో బిజెపి కార్యాలయంలో కాకినాడ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు ఉమ్మిడి వెంకట్రావు సోమవారం డాక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఉమ్మిడి…
సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి
మన న్యూస్ సాలూరు జూన్ 23:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో సాగు చేస్తున్న భూములకు పట్టాలి ఇవ్వాలి. బొర్రాపనుకువలస జిల్లేడు వలస గ్రామ గిరిజనులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని సాలూరు తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆదివాసి గిరిజన…
ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదు, డి టి ఎఫ్ నారాయణ పేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైమావతి,సూర్యచంద్ర.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించడం సరికాదని, ఇది విద్యారంగ తిరోగమన…
32 రకాల నవధాన్యాలతో కొత్త ప్రయోగం
మన న్యూస్ పాచిపెంట, జూన్ 21:- 25 కిలోల 32 రకాల నవధాన్య విత్తనాలను ఒక ఎకరానికి వేసి 40 రోజుల తర్వాత కలియదున్ని అనంతరం మొక్కజొన్న,వరి మరియు పొగాకు పంటలను వేస్తే నవధాన్యాల భూసార ఫలితం ఆయా పంటలపై ఎలా…
రైతులు అభివృద్ధి కి కూటమి ప్రభుత్వం కృషి…
శంఖవరం అన్నవరం మన న్యూస్ (అపురూప్) :- వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాల నిర్వహణ, నియంత్రణ వంటి విధి నిర్వహణకు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు అయిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ యార్డు కమిటీ నూతన పాలృవర్గం బృందం రైతులకు మేలైన, మెరుగైన…
బదిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో యువత పోరుకు బయలుదేరిన వైసిపి నాయకులు శ్రేణులు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:మాజీ ముఖ్యమంత్రి,వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ వైసిపి కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం యువత పోరు నిరసన ర్యాలీకి రాష్ట్ర వైసిపి యువజన…
గిరిజన మంత్రులు ఎందరోచ్చినా, గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయడం లేదు,
మన న్యూస్ పాచిపెంట జూన్ 23:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట లో ఆదివాసి గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో. పాచిపెంట మండల కేంద్రం ఆర్టీసీ కాంప్లెక్స్ గాంధీ బొమ్మ నుండి ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు జన్ని…
మాదకద్రవ్యాలకు బానిస కావద్దని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, ఎస్సై
మన న్యూస్ నర్వ మండలం:- మాదక ద్రవ్యాలు నిర్మూలన వారోత్సవాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నర్వ మండలం కల్వాల్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలు వాటి యొక్క దుష్ఫలితాలు, నిర్మూలన పై అవేర్నెస్…
మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్ను పాడుచేసుకోవద్దు: నర్వ ఎస్సై పబ్బతి రమేష్
విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని SI రమేష్ సూచించారు. మన న్యూస్ నర్వ మండలం :- జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక…
కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ముద్ద రాజేశ్వరి హనుమంతరావు ను సన్మానించిన గంధం శ్రీనివాస్
ఎల్బీనగర్. మన న్యూస్:- ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ ఘాట్ లోని ప్రసిద్ధిగాంచిన హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ముద్ద రాజేశ్వరి హనుమంతరావు పుణ్య దంపతులను హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలిసి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయడం…