ప్రతిష్టాత్మక ‘తుడా టవర్స్’ నిర్మాణంలో జాప్యం లేకుండా చూడాలి…యుద్ధప్రాతిపదికన పనులు వేగవంతం చేయాలి.. నిర్ణీత గడువులోగా పూర్తి కావాలి.నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు…
తుడా అధికారులకు, కేపీసీ సంస్థకు స్పష్టమైన ఆదేశాలు…క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన తుడా ఛైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ఆర్. గోవింద రావు… తిరుపతి జూన్ 3. తిరుపతి నగరానికే తలమానికంగా, అత్యంత…
తిరుమల వ్యాపారుల సమస్యల పరిష్కారానికై తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి కి వినతి…
తిరుపతి జూన్ 3.తిరుమలలోని పాపవినాశం, ఆకాశగంగ తదితర ప్రాంతాల్లో గత 50 సంవత్సరాలుగా షాపులు నిర్వహిస్తున్న వ్యాపారుల ప్రతినిధి బృందం ఈ రోజు తుడా కార్యాలయంలో తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్…
కలిగిరి హైవేపై మృత్యవుకు చెక్ ఆర్డిఓ ఎలీషా బాబు సీరియస్.
కలిగిరి, జూన్ 03, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కలిగిరి నేషనల్ హైవేపై వరస ప్రమాదాల నేపథ్యంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కావలి ఆర్డీవో ఎలీషా బాబు కలిగిరి తహసీల్దార్ కార్యాలయం నందు కీలక సమీక్ష నిర్వహించారు. కలెక్టర్…
తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ ( టి వై టి సి సి ) జనరల్ బాడీ సమావేశం విజయవంతం చేస్తున్న
ఎల్ బి నగర్ :- తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ ( టి వై టి సి సి ) ఆధ్వర్యంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్లో ఘనంగా మరియు విజయవంతంగా నిర్వహించబడింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల…
రేణిగుంట విమానాశ్రయానికి చేరిన ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్.
తిరుపతి, జూన్ 2:భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ మంగళవారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు. తిరుమల, తిరుపతి పర్యటన నిమిత్తం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి రాగా, జిల్లా యంత్రాంగం ఆయనకు ఘన స్వాగతం పలికింది.విమానాశ్రయంలో అవినాష్ కుమార్కు తిరుపతి…
చెంచుగుడి గ్రామంలో 65వ మహాభారత ఉత్సవాలు – ద్రౌపతి కళ్యాణం వైభవంగా నిర్వహణ
వెదురు కుప్పం, :- చెంచుగుడి గ్రామంలో ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే మహాభారత ఉత్సవాలు ఈ ఏడాది 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన ద్రౌపతి కళ్యాణం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ఉభయదాత…
రేణిగుంట బస్టాండ్లో నేరాలపై ముమ్మర అవగాహన…సమాజంలో పెరిగిపోతున్న సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని… రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర….
రేణిగుంట జూన్ 2.ప్రయాణికులు, మహిళల భద్రతే ధ్యేయంగా రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో స్థానిక పోలీసులు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. రేణిగుంట పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ (సీఐ) జయచంద్ర ఆధ్వర్యంలో పోలీసు బృందం ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రయాణికులకు, స్థానికులకు…
ఎస్ఐఆర్ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొన్న తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎస్ఐఆర్ – ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై అవగాహన సమావేశంలో తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్-ఆఫీషియో సభ్యుడు, టీడీపీ తిరుపతి జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి…
యువతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ముద్దాయి అరెస్ట్
తవణంపల్లి జూన్ 1 మన ద్యాస తవణంపల్లి మండలం చారాల హరిజనవాడకు చెందిన యువతి కావ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ముద్దాయి విక్కిని మత్యం క్రాస్ వద్ద అరెస్టు చేసినట్లు ఎస్సై రమేష్ బాబు తెలియజేశారు. ఆయన కథనం…
అమరరాజా అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు మహేష్ స్వేరో
తవణంపల్లి జూన్ 1 మన ధ్యాస పెద్దలు,వేలాదిమంది కుటుంబాలకి జీవనోపాధి కల్పించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త,అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపక చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు జన్మదినం సందర్భంగా దిగువమాఘం లోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన…