రేణిగుంటలో జనసంద్రం మధ్య ఘనంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా జన్మదిన వేడుకలు!

​రేణిగుంట జూన్ 1. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తెలుగుదేశం పార్టీ (టిడిపి) పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా జన్మదిన వేడుకలు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల మధ్య అత్యంత వైభవంగా, ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రేణిగుంట పట్టణంలో…

​రేణిగుంటలో ఘనంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా జన్మదిన వేడుకలు!..

​రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తెలుగుదేశం పార్టీ (టిడిపి) పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా జన్మదిన వేడుకలు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు వివిధ సంఘాల ప్రతినిధుల మధ్య అత్యంత వైభవంగా, ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రేణిగుంట పట్టణంలో…

​విశాఖ రైల్వే జోన్ ప్రారంభం.. సంబరాల్లో రైల్వే సంఘాలు.. ‘బాలాజీ డివిజన్’ ఏర్పాటుకు విజ్ఞప్తి!..

రేణిగుంట, జూన్ 01. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల మేరకు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా మంజూరు చేసిన రైల్వే జోన్ ఈరోజు అధికారికంగా ప్రారంభం కావడం శుభపరిణామమని రేణిగుంట రైల్వే పెన్షనర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జి. జయంత్ కుమార్ పేర్కొన్నారు. జోన్…

​ఏలుమలై రెడ్డి సేవలు ఆదర్శనీయం…​అమ్మవారి కైంకర్యాలతో పాటు ప్రజాసేవలో ఏలుమలై రెడ్డి తపన అభినందనీయం… ఎం ఏ జబ్బార్ ట్రస్ట్ అధినేత శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయ చైర్మన్ ఏలుమలై రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ షేక్ ఫరీద్ బాబా …

​​​రేణిగుంట జూన్ 1. తిరుపతి జిల్లా రేణిగుంటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మరియు చైర్మన్ శ్రీ ఏలుమలై రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంఏ జబ్బార్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ ఫరీద్ బాబా…

మహబూబ్ బాషా జన్మదిన శుభాకాంక్షలు… పార్టీకి ఆయన చేసిన సేవలు సాటిలేనివి … రేణిగుంట గడ్డపై చిరునవ్వుల సారధి.. ఎంఏ. జబ్బార్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ షేక్. ఫరీద్ బాబా.

​రేణిగుంట:తిరుపతి జిల్లా రేణిగుంట మండల తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా జన్మదినం సందర్భంగా ఎమ్మే జబ్బార్ ట్రస్ట్ అధినేత డాక్టర్ షేక్. ఫరీద్ బాబా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.​ఈ సందర్భంగా రేణిగుంట గడ్డపై చిరునవ్వుల సారథిగా…

ఏర్పేడు మండలంలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ… పాల్గొన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు…

​ఏర్పేడు జూన్ 1 మండల పరిధిలోని పలు పంచాయతీలలో “ఎన్టీఆర్ భరోసా” సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. అర్హులైన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నాయకులు స్వయంగా పింఛన్ నగదును అందజేశారు. ​ఏర్పేడు మండలంలోని సీతారామపేట, ఆమందురు,…

రేణిగుంట మండలం జీవగ్రం 17వ ఫ్రీ ఫుట్బాల్ కోచింగ్ క్యాంప్ దిగ్విజయం గా ముగిసినది….

దాతలు, కోచ్‌లు, తల్లిదండ్రులకు జెఎఫ్‌ఏ కృతజ్ఞతలు… రేణిగుంట జూన్ 1.ఫ్రీ ఫుట్బాల్ కోచింగ్ క్యాంపును 15 రోజులు 150 మంది పిల్లలతో బాలికలు 40 మంది హాజరవ్వడం 100 మంది పైగా బాలురు హాజరవ్వడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలియజేశారుదాతలైనటువంటి పిల్లపాళ్యం…

అడ్డు అదుపు లేకుండా ఇసుక అక్రమ రవాణ నెల‌ మాముళ్లు ఇస్తున్నామ్ మాకేం

గద్వాల జిల్లా మనధ్యాస మే 31కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా నుంచి గద్వాల జిల్లా ధరూర్, కేటిదొడ్డి మండలాలోని పలు గ్రామాలకు అక్రమ ఇసుక రవాణ యథేచ్చగా కొనసాగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా‌రాయచూర్ జిల్లా కృష్ణా నది నుంచి ఆయా మండలాలోని…

రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు

– డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాస రావు. రేణిగుంట మే 31.రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు,…

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.మండల అధ్యక్షులు ప్రజాపండరి

మన ధ్యాస ,నిజాంసాగర్,: ( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) సభ్యులతో ముఖ్య సమావేశం నిర్వహించారు.పండరీ మాట్లాడుతూ..ఈ సమావేశంలో పార్టీని గ్రామ…