ప్రభుత్వం రైతులను ఆదుకొని గిట్టుబాటు ధర కల్పించి నష్టపరిహారం చెల్లించాలి జైన్ మామిడి గుజ్జు కర్మాగారం వద్ద మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నియోజకవర్గ ఇన్చార్జి కృపాలక్ష్మి డిమాండ్
మన న్యూస్,ఎస్ఆర్ పురం:- మామిడి రైతుల కన్నీళ్లు పెడుతుంటే ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి కష్టాలు పెడుతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి కృపా లక్ష్మి మండిపడ్డారు. గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని జైన్ మామిడి…
వైసిపి అధినేతను కలిసిన కిషోర్ రెడ్డి
మన న్యూస్,ఎస్ఆర్ పురం:- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని గంగాధర నెల్లూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు కిషోర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ…
బాబు మేనిఫెస్టో గుర్తు చేస్తూ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
మన న్యూస్,ఎస్ఆర్ పురం:- చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు చేస్తూ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించిన జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి జీడి నెల్లూరు వైసిపి ఇంచార్జ్…
సీజనల్ వ్యాధుల పట్ల చర్యలు చేపట్టండి..
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్:-కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం ఎంపీడీవో ఏ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ పర్వత గుర్రాజు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ పర్వత రాజబాబు…
అధిక బరువులు, పట్టించుకోని నాధులు, నిత్యం ప్రమాదాలు…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్ : అనుమతికి మించిన బరువులు, వాటిని లాగలాక ఒరిగిపోతున్న టిప్పర్ లారీలు, రోడ్డుపై ఎవరున్నా నాకేంటి అంటూ నడుపుతున్న వాహన డైవర్లు, బలవుతున్న మనుషులు, జంతువులు నిత్య పోరాటాలు ప్రజా సంఘాలు, ఎన్నో ఫిర్యాదులు…
నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను సిద్ధంగా ఉంచాలి. ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్
మన న్యూస్,నిజాంసాగర్,: ( జుక్కల్ )వర్షాలు ప్రారంభమైననేపథ్యంలో నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి వరదనీరు చేరే అవకాశముందని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఆయన పరిశీలించారు.వరద గేట్లకు జరుగుతున్న ఆయిల్, గ్రీసింగ్ పనులను పరిశీలించిన శ్రీనివాస్, ఎలాంటి అఘటనలు చోటుచేసుకోకుండా…
శంఖవరంలో ఎన్.ఎస్ 1 పోజిటివ్ డెంగీ కేసు నమోదు…
శంఖవరం,మన న్యూస్ ప్రతినిధి (అపురూప్)______________________________________________ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరంలోని అంబేద్కర్ నగర్ లో ఒకరికి అనుమానస్పద డెంగీ కేసు నమోదు అయ్యింది. ఈమెకు తొలుత రౌతులపూడి ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం…
ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలి.. సబ్ కలెక్టర్ కిరణ్మయి
మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) జూలై 2:నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు.అనంతరం ఆమె సబ్ కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజల దరఖాస్తులపై సకాలంలో స్పందన…
డికే.చెరువులో సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం (యాదమరి మండలం) జులై-2 పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం, తెల్లరాళ్ళపల్లె పంచాయతీ, డికే.చెరువు గ్రామంలో సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి ప్రచారంకు ప్రజల నుండి విశేష ఆదరణ లభించింది. బుధవారం సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి…
హస్త కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది, సాంప్రదాయంగా హస్త కళల కుటుంబం నుంచి వస్తున్న వారినీ ఇంకా ప్రోత్సహించాలి : జిల్లా కలెక్టర్ డా వెంకటేశ్వర్
వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ లక్ష్యంతో కళాకారులను ప్రోత్సోహించాలి, హస్త కళలు అంతరించి పోకూడదనేది ముఖ్యమంత్రి లక్యం – ఏ.పి. హ్యాండ్ క్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మన న్యూస్,తిరుపతి :- హస్త కళాకారులు మంచి జీవనోపాధి పెంపొందించుకోవాలంటే వారు…