22న నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు..

మన న్యూస్, తిరుపతి, జులై 12 : ఈనెల 22వ తేదీ తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక కోసం బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించినట్లు రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఆవులపాటి…

విజిలెన్సు దాడుల్లో భారీగా అక్రమ బియ్యం పట్టివేత- సీజ్ చేసిన లోడు లారీ

మన న్యూస్, పాచిపెంట,జులై 12:- విజిలెన్స్ అధికారులు దాడుల్లో పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న పి డి ఎస్ బియ్యం పట్టుబడ్డాయి. రెవెన్యూ శాఖ వివరాలు మేరకు ప్రాంతీయ నిఘా అమలు అధికారి బి. ప్రసాదరావు ఆదేశాల మేరకు విజిలెన్స్ మరియు…

ప్రజాస్వామ్యంలో దాడులు మంచి సంస్కృతి కాదు ఎమ్మెల్సీ

గూడూరు, మన న్యూస్ :- రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సాధారణమని విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శ చేయాలి తప్ప దాడులు చేయడం అమానుషమని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగా మురళి వెల్లడించారు గూడూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ విలేకరుల…

సంక్షేమ పథకాలకు కేరా ఫ్ టిడిపి ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడి

గూడూరు, మన న్యూస్ :- గెలిచిన సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని అందుకే ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వచ్చి వాటిని వివరిస్తున్నారని గతంలో ఎవరు ఇటువంటి కార్యక్రమం చేపట్టలేదని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్…

15న గూడూరుకు ఆర్ అండ్ బి మంత్రి రాక

గూడూరు, మన న్యూస్:- ఈనెల 15వ తేదీ గూడూరు పట్టణంలో జరిగే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి పాల్గొంటారని కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే…

నిరవధిక సమ్మెకు సిద్ధం…. మున్సిపల్ కమిషనర్ కు సమ్మె నోటీసు అందజేసిన మున్సిపల్ కార్మికులు,నాయకులు.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లోని ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా జూలై 12వ తేది శనివారం అర్ధరాత్రి నుండి…

ఇదేనా సుపరిపాలన?అధికారులు విధులకు డుమ్మా అవస్థల్లో ప్రజలు.

ఉరవకొండ, మన న్యూస్ : ఉరవకొండ తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు శుక్రవారం విధులకు డుంబా కొట్టారు. వారు ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. తద్వారా ప్రజలు లబ్ధిదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇదేనా సుపరిపాలన అంటూ బాధితులు గోడు వెల్లబోసుకున్నారు ఆర్థిక…

జాతీయ స్థాయిలో ఘనత: సర్పంచ్ హనుమంతరెడ్డికి రెండవ స్థానం

ఉరవకొండ, మన న్యూస్: భారత నాణ్యతా మండలి (BIS) దేశవ్యాప్తంగా సర్పంచ్లను ఒకే వేదికపైకి తీసుకురావడానికి *“సర్పంచ్ సంవాద్”* మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కూడేరు మండలం, పి. నారాయణపురం సర్పంచు హనుమంతరెడ్డి జాతీయ స్థాయిలో గ్రామాభివృద్ధి మరియు భవిష్యత్…

శంఖవరం లో 21 నుండి రిలే నిరాహారదీక్ష…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం, రౌతులపూడి మండలాల్లోని కోటనందూరు – కత్తిపూడి ప్రజా రవాణా రహదారిపై పరిమితికి మించిన బరువుతో నిర్లక్ష్యంగా, అక్రమంగా నిత్యం ప్రమాద భరితంగా రవాణా చేస్తున్న ప్రైవేటు సంస్థల వందలాది…

నియోజకవర్గ విస్తృత సమావేశాన్ని విజయవంతం చేయాలి..

శంఖవరం / ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- కిర్లంపూడి లో మాజీ మంత్రి పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం నివాసంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశాన్ని విజయవంతం చేయాలని ఈ కార్యక్రమానికి శాసనమండలి ప్రతిపక్ష నేత,…