మాజీమంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ నో అక్రమ అరెస్టు చేస్తే సహించేది లేదు……. రాష్ట్ర యాదవ మహాసభ నాయకులు యనమల నాగేశ్వరావు యాదవ్

మన న్యూస్,నెల్లూరు, ఆగస్టు 1: నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మాజీమంత్రి పోలు బోయిన అనిల్ కుమార్ యాదవ్ అక్రమ అరెస్ట్ విషయంపై శుక్రవారం ఉదయం రాష్ట్ర యాదవ మహాసభ నాయకులు యనమల నాగేశ్వరావు యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించినారు.ఈ సందర్భంగా…

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య గారి పుట్టినరోజు వేడుకలలో ఉదయగిరి నియోజకవర్గం TDP SC సెల్ నాయకులు…………

ఉదయగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): వర్ల రామయ్య గారి పుట్టినరోజు సందర్బంగావిజయవాడ లోని వర్ల రామయ్య గారి నివాసం నందు ఈరోజు అనగా 01-08-2025 జరిగిన జన్మదిన వేడుకలో ఉదయగిరి నియోజకవర్గం ఎస్సీ సెల్ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి సాళువ తో సత్కరించి పుష్ప…

దుత్తలూరు ఏసీ కాలనీలో స్పౌజ్ పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

దుత్తలూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ఉదయగిరి నియోజకవర్గానికి 696స్పౌజ్ పెన్షన్లు మంజూరైనట్లు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తెలిపారు. శుక్రవారం దుత్తలూరు మండలం ఏసీ కాలనీ నందు స్పౌజ్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని అవ్వ తాతలకు, అక్క చెల్లెమ్మలకు…

పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ ధేయం..అంటున్న పొలంపాడు టీడీపీ సీనియర్ నాయకులు కల్లూరి చంద్రమౌళి…!!!!

కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే టిడిపి ప్రభుత్వం పని చేస్తుందని, కలిగిరి మండల అభివృద్ధి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కే సాధ్యమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వృద్ధులకు మహిళలకు వితంతువులకు 4000 వేల రూపాయలు…

ఉపాధి శ్రామికులకు హాజరు తప్పనిసరి,అంటున్న డ్వామా పీడీ గంగభవాని..!!!

వింజమూరు,(మననన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ఉపాధి హామీ శ్రామికులకు రెండు పూటల హాజరు తప్పనిసరిగా ఉండాలని డ్వామా పిడి గంగాభవాని తెలిపారు. గురువారం వింజమూరు పంచాయతీ పరిధిలో మోట చింతలపాలెం చెరువు నందు జరుగుతున్న ఫిష్ పాండ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధి…

ముద్రగడ ఆరోగ్యం కోసం చర్చిలో ప్రార్థనలు..

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఏలేశ్వరం మూడో వార్డులో వైసీపీ పట్టణ ఉపాధ్యక్షులు పేకెల జాన్ ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ…

సీనియర్ టిడిపి నాయకులు ఆకుల మాలకొండయ్యను పరామర్శించిన బొల్లినేని…….

కొండాపురం,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): కొండాపురం మండలం కొమ్మి గ్రామపంచాయతీ రామానుజాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆకుల మాలకొండయ్య గారు గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంగా ఈరోజు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేని వెంకట…

అమర రాజా విద్యాలయంలో “మోడెల్ యునైటెడ్ నేషన్స్ ఎడిషన్-1 కార్యక్రమం

మన న్యూస్ తవణంపల్లె జులై-31:- చిత్తూరు జిల్లా తవణంపల్లి మండల పరిధిలోని దిగువమాఘం గ్రామంలో అమర రాజా విద్యాలయంలో “మోడెల్ యునైటెడ్ నేషన్స్ ఎడిషన్-1” కార్యక్రమాన్ని 31 గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో అంతర్జాతీయ దృక్పథం పెంపొందించే ఉద్దేశ్యంతో…

గుఱ్ఱప్ప స్వామి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గోన్న ఎమ్మెల్యే మురళీమోహన్

మన న్యూస్ ఐరాల జులై-31:- చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, వైయస్.గేటు సమీపంలో గల మోటకంపల్లె గ్రామస్తులతో నూతనంగా నిర్మించిన గురప్ప స్వామి వారి దేవస్ధానం మహా కుంభాభిషేకం మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా…

ఐకేపీ ఏపీఎంకు ఘన వీడ్కోలు – సేవలు చిరస్మరణీయం

మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో ఐకేపీ వ్యవస్థలో గత పదేళ్లుగా ఏరియా ప్రాజెక్ట్ మేనేజర్ ఏపీఎంగా విశిష్ట సేవలందించిన రాంనారాయణ గౌడ్ బదిలీపై ఎల్లారెడ్డి మండలానికి వెళ్లనున్నారు.ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఐకేపీ కార్యాలయంలో ఆయనకు…