*రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో శ్రీకాళహస్తి దేవస్థానం… సీఎం చంద్రబాబు దిశానిర్దేశంలో చారిత్రాత్మక విజయం సాధించామన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి!.

శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, శివభక్తులకు ఇది ఎంతో గర్వకారణమైన శుభసమయం! తిరుమల మినహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల కంటే మన శ్రీకాళహస్తి దేవస్థానం 75.8% పాజిటివ్ రేటింగ్‌తో ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రథమ స్థానంలో నిలిచింది.* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో…

విశాఖలో విమానాశ్రయాన్ని కొనసాగించాలి జిల్లా కాపునాడు అధ్యక్షులు గుంటూరు వెంకట నరసింహారావు డిమాండ్.

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం జూన్ 14:విశాఖ విమానాశ్రయాన్ని డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌గా కొనసాగించాలని విశాఖ జిల్లా కాపునాడు అధ్యక్షులు గుంటూరు వెంకట నరసింహారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.విశాఖలోనే విమానాశ్రయాన్ని కొనసాగించాలన్నారు.అన్ని జిల్లాలో విమానాశ్రయాలు వున్నాయిని దేశంలో చాలా ఎయిర్ పోర్టుల్లో నేవీ…

బీచ్ షాక్స్ కాదు – మహిళలకు భద్రత కావాలి!

మన ద్యాస ప్రతినిధి విశాఖపట్నం ఆర్ కె బీచ్ జూన్ 13:విశాఖపట్నం సముద్ర తీరంలో మద్యం విక్రయాలకు అనుమతినిచ్చే ప్రభుత్వ బీచ్ షాక్ నిర్ణయాన్ని నిరసిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో ఆర్.కె.బీచ్ కాళీమాత ఆలయం వద్ద…

నెల్లూరులో కోరా షూ మేకర్స్ షోరూమ్ శుభారంభం

మన ధ్యాస, నెల్లూరు, జూన్ 13 : నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్ అన్లిమిటెడ్ షాప్ ఎదురుగా శనివారం కోరా షూ మేకర్స్ షోరూం ను శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార…

నెల్లూరులో కోరా షూ మేకర్స్ షోరూమ్ శుభారంభం

మన ధ్యాస, నెల్లూరు, జూన్ 13 : నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్ అన్లిమిటెడ్ షాప్ ఎదురుగా శనివారం కోరా షూ మేకర్స్ షోరూం ను శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార…

మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం కు ఆత్మీయ సత్కారం..స్టార్ కృష్ణ!.

రేణిగుంట జూన్ 13.మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం ను నాయుడుపేటలోని వారి స్వగృహంలో అంబేడ్కర్ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ స్టార్ కృష్ణ మర్యాద పూర్వకంగా కలసి శాలువాతో ఘనంగా సత్కరించి గౌరవించారు. సీనియర్ మాజీ ఎంపీ…

రోడ్డుపై పడిన చెట్టును తొలగించని నీటిపారుదల శాఖ.. ప్రజల ఆగ్రహం

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని పరిధిలోని 20 గేట్ల ప్రాంతం నుంచి ఆరేడు, మాన్ పల్లి, నిజాంపేట్ మీదుగా నారాయణఖేడ్ వెళ్లే ప్రధాన రహదారిపై నిన్న కురిసిన భారీ వర్షాలకు చెట్టు కూలి రోడ్డుపై పడింది. దీంతో ఈ మార్గంలో…

అన్ని వర్గాల ప్రజలు వంచనకు గురయ్యారు-మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర

సాలూరు మన ధ్యాస ప్రతినిధి :- ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలతో కూడిన మ్యానిఫెస్టోని రూపొందించి అధికారం లోకి వచ్చాక కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను వంచన చేసిందని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు.శుక్రవారం వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం…

విశాఖ నావికుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గణబాబు.

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం శ్రీహరిపురం జూన్ 11 :ఓమాన్ తీరంలో భారతీయ నౌకపై జరిగిన దాడిలో మృతి చెందిన విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని శ్రీహరిపురానికి చెందిన నావికుడు పట్నాల సురేష్ కుటుంబానికి ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే గణబాబు…

– తిరుపతి నగరంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ బహిరంగ సభ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు.

తిరుపతి జూన్ 11.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , కేంద్ర మంత్రివర్యులు మరియు ఇతర ప్రముఖులు 12-06-2026 తేదీన తిరుపతి నగరంలో నిర్వహించబడనున్న “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం”…