పొలంపాడు గ్రామం లో సమిష్టి శక్తితో గ్రామాభివృద్ధి – గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యం-ఎమ్మెల్యే కాకర్ల..!!

ఐక్యంగా నడుద్దాం…అభివృద్ధి సాధిద్దాం-ఎమ్మెల్యే కాకర్ల…!కలిగిరి మండలంలోని పొలంపాడు గ్రామ పంచాయతీ లో స్వయంగా గ్రామ కమిటీల నియామక సమావేశాలలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్. కలిగిరి నవంబర్ 20 మన ధ్యాస న్యూస్ :// కలిగిరి మండలంలోని పొలంపాడు గ్రామ పంచాయతీ…

సమన్వయంతో పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం..మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్.

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ )రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గ్రామాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.అనంతరం ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ..జుక్కల్ ఎమ్మెల్యే…

యాదమరి మండలంలో కో-ఎడ్యుకేషన్ ఇంటర్ కాలేజీ అవసరం – ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి

యాదమరి, మన ధ్యాస నవంబర్-20: యాదమరి మండలంలోని ఏకైక బాలికల ఇంటర్‌మీడియట్ కాలేజీ కె. గొల్లపల్లె హైస్కూల్‌లో మాత్రమే ఉండటంతో, దానిని కో-ఎడ్యుకేషన్‌గా మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు స్థానిక శాసనసభ్యులు పూతలపట్టు యం.ఎల్.ఎ డాక్టర్ కలికిరి మురళీమోహన్కి విన్నవించాయి. మండలంలోని ఏడు…

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి.. మండల అధ్యక్షులు దరాస్ వార్ సాయిలు

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) రాబోయే ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నఅభివృద్ధి,పథకాల పై ముమ్మర ప్రచారం చేపట్టాలని పిలుపు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ వార్ సాయిలు అన్నారు.మద్నూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్…

అచ్చంపేట్ లో ఇందిరమ్మ 4 ప్రొసీడింగ్ కాపీలు అందజేత… ఎంపీడీవో శివకృష్ణ

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):ఇందిరమ్మ హౌసింగ్‌కు సంబంధించి లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎంపీడీవో శివకృష్ణ సూచించారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఎంపీడీవో శివకృష్ణ మాట్లాడుతూ…ఇందిరమ్మ ఇండ్లు…

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ 2.0 రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సురేష్..!

రైతుల సంక్షేమానికి భారీ నిధులు: రెండు విడతల్లో ₹6,310 కోట్లు రైతుల ఖాతాల్లో జమ..!ఉదయగిరి నియోజకవర్గ రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా ₹30.18 కోట్లు – 45,275 మంది రైతులకు లబ్ధి..! కలిగిరి నవంబర్ 19 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి…

వెలగపాడు–కొత్తూరు నూతన రహదారి ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ..!

అభివృద్ధికి పట్టం కట్టిన కూటమి ప్రభుత్వం – 1 కోటి 75 లక్షల నాబార్డ్ నిధులతో కొత్తూరు రహదారి ప్రారంభం..! కలిగిరి నవంబర్ 19 మన ధ్యాస ప్రతినిధి:// కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీలో సంగం–కలిగిరి రహదారి నుండి కొత్తూరు గ్రామానికి…

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ 2.0 రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో పాటు పాల్గొన్న రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు ..!

రైతుల సంక్షేమానికి భారీ నిధులు: రెండు విడతల్లో ₹6,310 కోట్లు రైతుల ఖాతాల్లో జమ..!ఉదయగిరి నియోజకవర్గ రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా ₹30.18 కోట్లు – 45,275 మంది రైతులకు లబ్ధి..!బొల్లినేని వెంకటరామారావు… కలిగిరి నవంబర్ 19 మన ధ్యాస న్యూస్:://…

పేదల సంక్షేమం కన్నా..కార్పొరేట్ల క్షేమమే ముఖ్యమా : మాజీ ఎమ్మెల్యే డా.సునీల్ కుమార్

యాదమరి నవంబర్ 19 మన ద్యాస యాదమరిలో పంచాయతీ రాజ్ విభాగం ఆద్వర్యంలో నిర్వహించిన రచ్చబండ విజయవంతం యాదమరి: వైద్య విద్యను అభ్యసించి పేదలకు నిస్వార్థంగా సేవ చేయాలనుకుంటున్న పేద విద్యార్థుల చిరకాల వాంఛను చిదిమేస్తూ వారిని నట్టేట మించేసావు కదా…

అయ్యప్పస్వామి పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్

బంగారుపాళ్యం నవంబర్ 19 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం నలసిద్ధనపల్లి గ్రామంలో బుధవారం రాత్రి అయ్యప్పస్వామి మాల ధరించిన స్వాములు ఏర్పాటు చేసిన పడి పూజ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ముందుగా…