సమన్వయంతో పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం..మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్.

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ )రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గ్రామాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.అనంతరం ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచనలు అందజేశారు.ప్రతి గ్రామ అధ్యక్షుడు తమ గ్రామాల్లో కాంగ్రెస్ బలం మరింతగా పెంచేందుకు చురుకైన చర్యలు చేపట్టాలన్నారు.నిజాంసాగర్ మండలంలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధించే స్పష్టమైన పరిస్థితి కనిపిస్తున్నదని పేర్కొన్నారు.ప్రతి గ్రామంలో యువజన కాంగ్రెస్ గ్రామ కమిటీలను అత్యవసరంగా పూర్తి చేయాలి.ఇవే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి అని స్పష్టం చేశారు.ప్రతి గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు తమ గ్రామాలకు వెళ్లి,గ్రామ స్థాయి మూఖ్య నాయకులకు ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను,యువజన కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేయాలనే ఆదేశాన్ని వెంటనే తెలియజేయాలన్నారు.
మండల కాంగ్రెస్‌లో నూతన ఉత్సాహం నెలకొంది. గ్రామాధ్యక్షులు,యువత, మండల నాయకులంతా సమన్వయంతో పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించగలమని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు చాకలి సాయిలు,చిరంజీవి,శ్రీనివాస్, వీరారెడ్డి,కుర్మా సాయిలు,నాయకులు ప్రజాపండరి,అనిస్ పటేల్,తదితరులు ఉన్నారు.

  • Related Posts

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండలానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు పిట్లం టౌన్ ప్రెసిడెంట్ బుగుడల నవీన్ ముదిరాజ్ జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోఎమ్మెల్యే తోట…

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి

    బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి

    రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్

    రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్

    బడిపిల్లలకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ — సేవా స్పూర్తిగా ఉపాధ్యాయుని ఆదర్శం

    బడిపిల్లలకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ — సేవా స్పూర్తిగా ఉపాధ్యాయుని ఆదర్శం

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 8, 2025
    • 5 views
    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు