ఉదయగిరి అల్తూరి రామిరెడ్డి జూనియర్ కళాశాలలో పరిశీలించిన,మన్నేటి,వెంకటరెడ్డి..”
ఉదయగిరి,సెప్టెంబర్ 27 (మనధ్యాస న్యూస్)/// ఉదయగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ని సందర్శించాలని ఆహ్వానించారు. ఇటీవల కాలంలో హైస్కూల్ సంబంధించిన భవనాలను అల్తూరి రామిరెడ్డి జూనియర్ కళాశాలకు…
ముద్రగడ పద్మనాభం ను కలిసిన సోమశేఖర్..
శంఖవరం / ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) కిర్లంపూడి లో మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను రిటైర్డ్ ఎస్పి పిట్టా సోమశేఖర్ శనివారం ఆయన నివాసంలో కలిశారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ని అడిగి…
కాణిపాకం పి హెచ్ సి లో బిజెపి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
కాణిపాకం మన ధ్యాస సెప్టెంబర్-27 భారతీయ జనతా పార్టీ కేంద్ర, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా సేవ పక్షత్సవాల క్రమంలో ఈరోజు కాణిపాకం పి.హెచ్.సి లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ…
శాసనసభ సలహా కమిటీ తొలి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!
సమ్మిళిత విద్య మరియు ఆటిజం కేంద్రాలపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ సలహా కమిటీ తొలి సమావేశం..,. విజయవాడ సెప్టెంబర్ 27 (మన ధ్యాస న్యూస్):/// ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సలహా కమిటీ ఆధ్వర్యంలో సమ్మిళిత విద్య (Inclusive Education) మరియు ఆటిజం కేంద్రాల…
సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించిన పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర, జిల్లా సభ్యులు…..
సంగం, సెప్టెంబర్ 27 (మన ధ్యాస న్యూస్)నాగరాజు: //// నెల్లూరు జిల్లా సంగం మండలం చెన్నారపాలెంపూరి గుడిసె ప్రమాదశాత్తు కరెంటు షార్ట్ తో రాగి తేజ,ఇల్లు కాలి బూడిద అయ్యింది, ఇతనకు భార్య కవిత ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఆ ఇంటి లో…
సొంత నిధుల తో రోడ్డు మరమత్తులు చేపట్టిన జనసేన నాయకులు.
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- జనసేన పార్టీ అధినేత ఆంధ్రరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలు మేరకు, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ సూచనల మేరకు, జనసేన నాయకులు టీమ్ 99 సభ్యులు రాజేంద్ర…
అలపర్తి వారి నిశ్చితార్థ వేడుకలలో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల..!
విజయవాడ సెప్టెంబర్ 27 :(మన ధ్యాస న్యూస్)///? విజయవాడలోని ఎన్ ఏ సి కళ్యాణ మండపం నందు అలపర్తి వారి నిశ్చితార్థ వేడుకలు ఆనందభరితంగా, అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వి.ఆర్ – వెంకట శివ నాగమణి వారి కుమార్తె…
అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత.. ఎస్ ఐ శివకుమార్.
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని పెద్ద ఆరేపల్లి గ్రామ శివారులో శ్మశాన వాటిక దగ్గరలోని మంజీరా నది ఒడ్డు నుండి అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ ను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్…
పోటెత్తిన వరద.. 15 గేట్లు ఎత్తివేత ..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శనివారం ప్రాజెక్టు ద్వారా 15 వరద గేట్లను ఎత్తి దిగువకు 1,09,470 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు…
గిరిజన గ్రామాల వినతిపత్రానికి ఎంపీ ఉదయశ్రీనివాస్ సానుకూల హామీ…
శంఖవరం : కాకినాడ సబ్ప్లాన్ పరిధిలోని శంఖవరం, ప్రత్తిపాడు, రౌతులపూడి, ఏలేశ్వరం మండలాలకు చెందిన 12 గిరిజన గ్రామ పంచాయతీల కమిటీలు సంయుక్తంగా సమావేశమై 59 గిరిజన గ్రామాల తరఫున ఏకగ్రీవంగా తీర్మానం చేసి తమ డిమాండ్లను ఎంపీ ఉదయశ్రీనివాస్ కి…