యాదమరి మండలంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు
యాదమరి, మాన ధ్యాస డిసెంబరు-20 యాదమరి మండలంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 7.50 గంటలకు 14 కండిగ ఉర్దూ హైస్కూల్ను సందర్శించిన ఆయన, అనంతరం యాదమరి హైస్కూల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా…
విశ్రాంత ఉద్యోగ సంఘ నేత మృతి.
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు ఉద్దగిరి సోమరాజు(98)శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు.ఆయన 35 సంవత్సరాల పైగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా సేవలందించడమే కాకుండా వందలాది మంది విద్యార్థులకు నవోదయ, భూపతిపాలెం, కోరుకొండ…
లింగంపర్తి లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీ.
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: మండల పరిధి లింగంపర్తి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీ ప్రచార కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి శ్రేణులు శనివారం ఘనంగా నిర్వహించారు.లింగంపర్తి గ్రామ సచివాలయం వద్ద ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ…
వ్యక్తిగత శుభ్రత కు ముస్తాబు కార్యక్రమం దోహదం చేస్తుంది.
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం : విద్యార్థుల వ్యక్తిగత శుభ్రత కు ముస్తాబు కార్యక్రమం దోహదం చేస్తుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ముస్తాబు కార్యక్రమాన్ని ఏలేశ్వరం మండలం పరిధి సి. రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత…
లింగంపర్తి హైస్కూల్లో బాల్య వివాహా ముక్తి భారత్ హాజరైన సీడీపీఓ పద్మావతి
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం లింగంపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్తిపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టుల సిడిపివో పద్మావతి ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ముందుగా పాఠశాల…
చిన్నారులను పోలియో నుండి కాపాడుదాం టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు.
పోలియో చుక్కలు వేయిద్దాం,శాశ్వతంగా పోలియోను తరిమేద్దాం.టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు కలిగిరి, డిసెంబర్ 20,మన ధ్యాస న్యూస్, (కె నాగరాజు). రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య…
ఉదయగిరి రూపు రేఖలు మార్చేందుకే వచ్చా.. అభివృద్ధి చేసి చూపిస్తా.అభివృద్ధికి అడ్డువస్తే.తొక్కుకుంటూ ముందుకు వెళతాఎమ్మెల్యే కాకర్ల.
అధికారం చేపట్టిన తరువాత సుమారు 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశా.దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించా.. ప్రజలకు దగ్గరయ్యా.విద్య, ఆరోగ్యం వైపు ప్రత్యేక దృష్టి సాధించా.పనిగట్టుకొని పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు.. ప్రతిఘటిస్తా.25 సంవత్సరాలు ఇక్కడే ఉంటా ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసి చూపిస్తా…
ముత్తుకూరులో అంగన్వాడి సిబ్బందికి మొబైల్ ఫోన్లు పంపిణీ
మన ధ్యాస, ముత్తుకూరు, డిసెంబర్ 19: నెల్లూరు జిల్లా ,ముత్తుకూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం అంగన్ వాడీ సిబ్బందికి సెల్ ఫోన్లు పంపిణీ చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిమీడియాతో…
కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు…… సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మన ధ్యాస ,ముత్తుకూరు, డిసెంబర్ 19: నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని మత్స్య కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాను ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……జాబ్ మేళాకు…
నెల్లూరు నగరంలో సెమీ క్రిస్టమస్ వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 19: నెల్లూరు నగరంలోని 51 డివిజన్ కపాడిపాలెంలో డివిజన్ ఇంచార్జ్ సందీప్, డివిజన్ నేతలు ఉమా , కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి…