నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కాకు మహేష్..!
తల్లిదండ్రుల సమక్షంలోనే పిల్లలు టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి పర్యావరణహిత దీపావళి జరుపుకోవాలని సూచన కలిగిరి, అక్టోబర్ 19 :మన ధ్యాస న్యూస్ :/// ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ టిడిపి పార్టీ సీనియర్ నాయకులు కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి…
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైర్మన్ భారతి మధు కుమార్.
తవణంపల్లి అక్టోబర్ 19 మన ద్యాస చిత్తూరు జిల్లా ప్రజలందరికీ చిత్తూరు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైర్మన్, మరియు తవణంపల్లి మండలం జడ్పిటిసి భారతి మధు కుమార్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెడుపై…
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ దీపావళి విజయానికి ప్రతీక..! కారు చీకట్లను దీపాల కాంతులు తరిమేసినట్లుగా ప్రజల కష్టాలను తరిమేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడి..! వింజమూరు అక్టోబర్ 19 : మన ధ్యాస న్యూస్ జిల్లా మరియు రాష్ట్ర…
చిరు వ్యాపారులకు, తిప్పి రెడ్డి భరత్ రెడ్డి దీపావళి కానుక..!
హైదరాబాద్ మధురానగర్ లో చిరు వ్యాపారులతో టి ఎన్ ఆర్ ఫ్యామిలీ దీపావళి సంబరాలు..! వింజమూరు అక్టోబర్ 19(మన ధ్యాస న్యూస్):?/ వింజమూరు మాజీ జడ్పిటిసి సభ్యులు,శ్రీ తిప్పిరెడ్డి నారపరెడ్డి, ఆయన కుమారుడు తిప్పి రెడ్డి భరత్ రెడ్డి హైదరాబాదులోని మధురానగర్…
ఉద్యోగుల డిమాండ్లపై సీఎం స్పందన హర్షణీయం — ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షులు వెలుగోటి మధు..!!!
వింజమూరు, అక్టోబర్ 19 :మన ధ్యాస న్యూస్):// దీపావళి కానుకగా నవంబర్ నెల నుంచి ఒక డిఏను విడుదల చేయడం, 60 రోజుల్లో హెల్త్ కార్డుల వ్యవస్థను సక్రమంగా నడిపించేందుకు కమిటీని ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ విధానాన్ని పరిశీలించాలని ఆదేశించడం, ఆర్టీసీ…
ఒకే సంవత్సరములో ఇంటర్మీడియట్ కోర్సు.
చిత్తూరు అక్టోబరు 18 మన ద్యాస ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా నిర్వహించే ఎస్.ఎస్. సి మరియు ఇంటర్మీడియట్ లో వివిధ కోర్సులకు దరఖాస్తులకు సమయం కలదు. ఈ మేరకు ఎస్వి జూనియర్ కళాశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్…
కలిగిరి లో స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం..!!
కలిగిరి, అక్టోబర్ 18 :(మన ధ్యాస న్యూస్ ):// స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర(SASA) కార్యక్రమం మూడవ శనివారంలో భాగంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి కలిగిరి వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం, కాలుష్య రహిత వాహనాలు( సైకిల్, ఎలక్ట్రికల్ వాహనాలు) నడపటం,…
దీపావళి సందర్భంగా బాణాసంచా విక్రయాలపై కఠిన నిబంధనలు,,2 టౌన్ సిఐ వేణుగోపాల్ రెడ్డి హెచ్చరిక..!!
నెల్లూరు అక్టోబర్ 19 : (మన ధ్యాస న్యూస్ ):// దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ అజిత వేజండ్ల, ఏ ఎస్పీ, డీఎస్పీ సూచనలు, ఆదేశాల మేరకు నెల్లూరు రెండవ పట్టణ…
రెడ్డి సామాజిక వర్గం చెందిన 13 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక..!!!
కందుకూరు, అక్టోబర్ 18 :(మన ధ్యాస న్యూస్ ):// కందుకూరు నియోజకవర్గం ఓలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం గ్రామం వాళ్లు17 తేదీ శుక్రవారం. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రెడ్డి. సామాజిక వర్గానికి చెందిన నాయకులు. కార్యకర్తలు 13 కుటుంబాలు తెలుగుదేశం…
పరిశుభ్రత పరిరక్షణ స్వర్ణాంధ్ర స్వచ్ఛాoద్ర ప్రధాన,లక్ష్యంతహశీల్దార్ నాగరాజు..!!
దుత్తలూరు అక్టోబర్ 18:(మన ధ్యాస న్యూస్ ప్రతినిధి నాగరాజు ):// పరిశుభ్రత పరిరక్షణ స్వర్ణాంధ స్వచ్ఛ ఆంధ్ర ప్రధాన లక్ష్యం అని తాసిల్దార్ నాగరాజు అన్నారు, స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాoద్ర కార్యక్రమం తమ సిబ్బందితో కలిసి…