శ్రీ అడివి పేరంటాలమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల…!

🔹దుత్తలూరు కొత్తపేట గ్రామంలో ఘనంగా అడివి పేరంటాలమ్మ విగ్రహ ప్రతిష్ట..! దుత్తలూరు నవంబర్ 7 మన ధ్యాస న్యూస్ :// దుత్తలూరు మండలంలోని కొత్తపేట గ్రామంలో అత్యంత వైభవంగా శ్రీ అడివి పేరంటాలమ్మ శిఖర కలశ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా…

కలిగిరి మండలం పెద్దపాడు గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..

కలిగిరి, నవంబర్ 07 (మన ద్యాస న్యూస్) ప్రతినిధి:// నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దపాడు గ్రామ సమీపం లో కావలి నుండి కలిగిరి వైపు బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు, అతివేగంగా వెళ్తు రోడ్డు పక్కన ఉన్న ప్రమాద…

విలేకరులకు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పెండ్లి పిలుపు

విలేకరులకు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పెండ్లి పిలుపుమన ధ్యాస , బాపట్ల, నవంబర్ 6:బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ తన కుమారుని వివాహానికి విలేకరులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం బాపట్ల సూర్యలంక బీచ్ రోడ్‌లోని…

కావలి ప్రాంతీయ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్..!!

గురువారం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూ.టీ.ఎఫ్) ప్రాంతీయ కార్యాలయం, కావలి నందు యూ.టీ.ఎఫ్. స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో “ట్రంప్ సుంకాలు -భారతదేశంపై ప్రభావం” *అనే అంశం మీద యూ.టీ.ఎఫ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె.పరందామయ్య చాలా చక్కగా విశ్లేషణ పూర్వకముగా…

ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి.. ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లను ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి,ఎంపీవో అనిత రెడ్డి,హౌసింగ్ ఏఈ సమీనా లు కలసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారులు…

గ్రామ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి – ఎంపీడీవో శివకృష్ణ

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):పంచాయతీ కార్యదర్శులు సమయపాలన పాటిస్తూ గ్రామంలో అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని ఎంపీడీవో శివకృష్ణ అన్నారు.నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎంపీడీవో సందర్శించి,హాజరు రికార్డులు, అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.అనంతరం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ…

అన్నివర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలొనే ఆమోదయోగ్య మైన పాలన..కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) అర్హులందరికి రేషన్ కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ అన్నారు.ఆయన గురువారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో ని రేషన్…

కన్నుల పండగ – భీమన్న దేవునికి బోనాలు..

మన ధ్యాస, నిజాంసాగర్ ,( జుక్కల్ ) భక్తులకు కోరిన కోరికలను తీర్చి వెన్నంటి కష్టాలను తొలగించి ఆదివాసీల కలియుగ ప్రత్యక్ష దైవం భీమన్న దేవుడని నాయక్‌పోడ్ కులస్తులు అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని…

పామూరు సీఐ మాకినేని ని మర్యాదపూర్వకంగా కలిసిన బైరెడ్డి, దారపనేని..!!

కనిగిరి నవంబర్ 6 మన ధ్యాస న్యూస్ కనిగిరి నియోజకవర్గం పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మాకినేని శ్రీనివాసరావును గురువారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్…

కావలి మండలం కొత్త పల్లి గ్రామంలో పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స….

కావలి, నవంబర్ 06 మన ద్యాస న్యూస్ :// నెల్లూరు జిల్లా కావలి మండలంలోని కొత్తపల్లి గ్రామం లో గురువారం రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్ జి ఎమ్ ) సౌజన్యంతో పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిఖరము నిర్వహించబడినది.…