ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త ల సమావేశం..

మర్రిపాడు, మన న్యూస్, జనవరి 24,(నాగరాజు కె ). జనవరి 26 సోమవారం మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి లోని మేకపాటి నివాసంలో ఉదయగిరి నియోజకవర్గం 8 మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్…

ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు.. హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..

తండ్రికి తగ్గ తనయుడు మంత్రి నారా లోకేష్ బాబు..ఎమ్మెల్యే చేతుల మీదుగా పేద మహిళలకు చీరలు పంపిణీ.. సీతారాంపురం, మన న్యూస్, జనవరి 23,(నాగరాజు కె ). తండ్రికి తగ్గ తనయుడు యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ బాబు అని…

చిత్తూరు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్ ),సభ్యులు

చిత్తూరు, మనధ్యాస, జనవరి23. రిపోర్టర్: కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్ ), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ( ఏపీ బీజేఏ ) ప్రతినిధులు సాటి గంగాధర్,…

ఏలేశ్వరం పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలను ఏలేశ్వరం టీడీపీ కార్యాలయం వద్ద నాయకులు బొదిరెడ్డి గోపి మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వరుపుల…

ఇందిరా మహిళా శక్తి పథకం కింద పెరటి కోళ్ల మదర్ యూనిట్‌ల అందజేత..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలో మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం కింద పెరటి కోళ్ల మదర్ యూనిట్ కేంద్రాన్ని ఎంపీడీవో శివకృష్ణ,ఐకేపీ ఏపీఎం ప్రసన్నరాణి లు లబ్ధిదారులకు…

బాల్య వివాహాల రహిత సమాజం కోసం కృషి చేయాలి: జిల్లా శిశు సంరక్షణ అధికారి.

తవణంపల్లి జనవరి 22 మన ద్యాస తవణంపల్లి మండలంలోని ఐరాల క్రాస్ జి ఎఫ్ ఐ చర్చి నందు, పాస్టర్ థియో ఆధ్వర్యంలో బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి విచ్చేసిన…

విజయవాడలో స్థిరపడిన ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమావేశం విజయవంతం..

విజయవాడ, జనవరి 21,మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె). విజయవాడలోని రివర్ వ్యూ హోటల్‌లో నిర్వహించిన ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమావేశం ఘనంగా విజయవంతమైంది.విజయవాడలో స్థిరపడిన ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్…

ఈడబ్ల్యూఎస్ మంజూరు నిర్ణయం పై హర్షం.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: కూటమి ప్రభుత్వం తూర్పు కాపులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు మంజూరు కు జీవో విడుదల చేయడం పట్ల ఏలేశ్వరంలో సీఎం డిప్యూటీ సీఎం లకు గురువారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్…

విద్యార్థులకు ప్రతిభ ఉపకార వేత్తనాలు.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:నగరంలోని ప్రతిభా స్కాలర్షిప్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ వారి చదువును ప్రోత్సహిస్తుంది.అమెరికాలో స్థిరపడిన చెక్కపల్లి రమేష్ ఆర్థిక సహాయంతో ఈ ట్రస్ట్ నిర్వహించబడుతుంది.ట్రస్ట్ చైర్మన్ వరుపుల తమ్మయ్య…

టికెట్ ఎవరికిచ్చినా కలిసి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలి..ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) టికెట్ ఎవరికిచ్చినా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి,అందరూ ఐక్యతతో కలిసి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ అన్నారు.బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో…