Category: ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో అక్టోబర్ 29వ తేదీ శ్రీవేణుగోపాలస్వామి దేవస్థానం పున: నిర్మాణ పనులకు శంకుస్థాపన

మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 30 : రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణ మంగళవారం నెల్లూరు మూలాపేట లోని ప్రముఖ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంను సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మేళతాళాల మధ్య గౌరవ మంత్రి గారికి…

మోసం చేస్తున్న కృష్ణపట్నం ఆయిల్ కంపెనీలు

మన ధ్యాస,నెల్లూరు ,సెప్టెంబర్ 30 :నెల్లూరు కృష్ణపట్నం పోర్టు లో ఉన్న ఆయిల్ కంపెనీలు వ్యాపారస్తుల్ని మోసం చేస్తున్నాయని శ్రీకాళహస్తి కి చెందిన ఆర్టిఏ సెక్రటరీ యోగానంద్ ఆరోపించారు.నెల్లూరు ఆచార వీధిలో ఉన్న ప్రెస్ క్లబ్ లో యోగానంద్ మంగళవారం ఉదయం…

వైసిపి ఆరోపణలను తిప్పి కొట్టండి..!జిఎస్టి తగ్గింపుతో అన్ని రంగాలు అభివృద్ధి..!18% నుండి 5 శాతం జీఎస్టీ తగ్గింపు లబ్ధిదారులకు ఎంతో ఆదా..!

భారీగా తగ్గనున్న వాహనాలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రికల్ మరియు నిత్యవసర వస్తువులు..!సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దే..!సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. వింజమూరు సెప్టెంబర్…

ఏలేశ్వరం లో ఘనంగా బోనాల జాతర

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు అమ్మవారి రూపంలో శ్రీ దుర్గాదేవిగా రూపాలలో దర్శనమిస్తారు.ఆ అమ్మవారి అవతారంలో బోనమెత్తి మా గ్రామాన్ని చల్లగా చూడమ్మా తల్లి అంటూ కాకినాడ జిల్లా ఏలేశ్వరం దెబ్బల…

మిరాకిల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక చేయూత

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో వేమగిరి చినబాబు తాటాకీల్లు పూర్తిగా గృహపకరణ వస్తువులు కాలి బూడిదయ్యాయి. వేమగిరి చిన్నబాబు కుటుంబానికి తిరుమాలి మిరాకిల్ మినిస్ట్రీస్ అండ్ సోషల్…

ఏలేశ్వరం పట్టణ నాలుగో వార్డ్ లో ఉచిత కంటి వైద్య శిబిరం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్;ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో లింగవరం కాలనీ,నాలుగో వార్డులో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని బిజెపీ పట్టణ బిజెపి నాయకులు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు సత్య కంటి ఆసుపత్రి వారిచే మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా…

బాధిత కుటుంబానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మురళిరాజు ఆర్థిక సహాయం

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామంలో ముప్పిడి చిన్న ఏసుబాబు ఇటీవల కాలంలో అకాల మరణం చెందారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖములో ఉన్న ఆ నిరుపేద కుటుంబాన్ని సోమవారం…

శంఖవరంలో కనకదుర్గ అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ..

టెంకాయ కొట్టి భూమి పూజ నిర్వహించిన టిడిపి నేత పర్వత సురేష్.. శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) ఈకాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరంలోని కృష్ణాలయం వీధిలో గల విజయ కనకదుర్గ అమ్మవారి పీఠం లో సుమారు…

దిగువమాఘంలో కమ్యూనిటీ హాలును ప్రారంభించిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే మురళీమోహన్.

తవణంపల్లి సెప్టెంబర్ 29 మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం, దిగువమాఘంలో నూతన కమ్యూనిటీ హాల్‌ను మాజీ ఎంపీ గల్లా జయదేవ్ , పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రారంభించారు. సోమవారం ఉదయం దిగువమాఘం దళితవాడలో ప్రజల సౌకర్యార్ధం మాజీ ఎంపీ…

వరసిద్ధుడి సేవలో మాజీ ఎంపీ గల్లా జయదేవ్

కాణిపాకం సెప్టెంబర్ 29 మన ద్యాస స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ని మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి కాణిపాకం ఆలయం వద్దకు చేరుకున్న మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పూతలపట్టు…