Category: ఆంధ్రప్రదేశ్

దిగువమాఘంలో కమ్యూనిటీ హాలును ప్రారంభించిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే మురళీమోహన్.

తవణంపల్లి సెప్టెంబర్ 29 మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం, దిగువమాఘంలో నూతన కమ్యూనిటీ హాల్‌ను మాజీ ఎంపీ గల్లా జయదేవ్ , పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రారంభించారు. సోమవారం ఉదయం దిగువమాఘం దళితవాడలో ప్రజల సౌకర్యార్ధం మాజీ ఎంపీ…

వరసిద్ధుడి సేవలో మాజీ ఎంపీ గల్లా జయదేవ్

కాణిపాకం సెప్టెంబర్ 29 మన ద్యాస స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ని మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి కాణిపాకం ఆలయం వద్దకు చేరుకున్న మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పూతలపట్టు…

ఎంపీ తంగెళ్ళకు ఘన స్వాగతం పలికిన జనసైనికులు…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో“జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ” కార్యక్రమానికి విచ్చేస్తున్న కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మరియు DCCB ఛైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు…

నూతన డీఎస్సీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి స్వామి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లాలో 2025 డీఎస్సీ ద్వారా నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ని తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో కలిసి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేశారు.ఈ…

సింగరాయకొండలో అక్రమంగా చెరువు మట్టి తరలింపు – వాహనాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ చెరువులు, దేవాదాయ శాఖ భూముల నుండి అనుమతి లేకుండా జరుగుతున్న మట్టి తవ్వకాలు, అక్రమ రవాణాపై సింగరాయకొండ పోలీసులు దాడులు నిర్వహించారు.ఇటుక బట్టీలకు ఉపయోగపడే ఎర్ర మట్టిని నిత్యం యదేచ్చగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు,…

షటిల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేత

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- దసరా సంబరాలలో భాగంగా ఆదివారం శింగరాయకొండ ఎ.ఆర్. సి అండ్ జి.వి.ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఇండోర్ స్టేడియంలో కాంట్రాక్టర్ చల్లా గోపి మరియు బిగాలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల స్థాయి షటిల్…

ఏలేశ్వరం లో అమ్మవారికి ఘనంగా చీర సరే సమర్పించిన భక్తులు.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: శరన్నవరాత్రుల్లో భాగంగా ఏలేశ్వరం పలు వీధుల్లో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవి నవరాత్రి ఉత్సవ మండపాల్లో ఆదివారం మహాచండి మాత అవతారం లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక తోటవీధిలో…

ఆకర్షణీయమైన డిజైన్ లతో…,. తిరుపతిలో పీఎంజే జ్యువెలర్స్ గ్రాండ్ రీలాంచ్

మన ధ్యాస,తిరుపతి, 27 సెప్టెంబర్ 2025 :దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ పొందిన జ్యువెలరీ బ్రాండ్ అయిన పీఎంజే జ్యువెలర్స్, తిరుపతిలోని తమ కొత్త స్టోర్‌ను ఘనంగా పునఃప్రారంభించింది. ఈ సందర్భంగా, బంగారు నగల ప్రియుల కోసం అక్టోబర్ 5వ తేదీ వరకు…

స్వస్త్ నారీ సశక్త్ పరివార్” ద్వారానే మహిళలకు మరింత ఆరోగ్య రక్షణ…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):ఓటమి ప్రభుత్వం సారాధ్యంలో ఈ ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ మహిళలకు మరింత ఆరోగ్య రక్షణ కల్పిస్తుందని జనసేన పార్టీ శంఖవరం మండల ఉప అధ్యక్షుడు, నెల్లిపూడి జనసేన పార్టీ నాయకులు తలపంటి అప్పారావు…

బిఎస్ఎన్ఎల్ టెలికం సేవలు మరింత వేగవంతం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): కాకినాడ జిల్లాలో భారత్ సంచార్ నిగం లిమిటెడ్( బిఎస్ఎన్ఎల్) సేవలు మరింత మెరుగు పరిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు నుండి ఎదురవుతున్న…