Category: ఆంధ్రప్రదేశ్

ఏపిఎం వి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో “ఉద్యమ్ ఆధార్” క్యాంప్ నిర్వహణ.

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): మండల కేంద్రమైన శంకవరం గ్రామంలో వెలుగు కార్యాలయం నందు శుక్రవారం “ఉద్యమ్ ఆధార్ నిర్వహించబడింది ఈ కార్య ‘క్రమాన్ని ఏపిఎం వి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జిల్లాస్థాయి అధికారులు హాజరై మాట్లాడుతూ ఉద్యమ్…

పలు డిమాండ్లపై పీహెచ్సీ వైద్యుల ఆందోళన…

శంఖవరం, మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): ఆంధ్ర ప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్స్ అసోసియేషన్ ( ఏపిపిహెచ్సి డిఏ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యులు తమ హక్కుల సాధన కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 26వ…

ముద్రగడ పద్మనాభం ను కలిసిన సోమశేఖర్..

శంఖవరం / ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) కిర్లంపూడి లో మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను రిటైర్డ్ ఎస్పి పిట్టా సోమశేఖర్ శనివారం ఆయన నివాసంలో కలిశారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ని అడిగి…

కాణిపాకం పి హెచ్ సి లో బిజెపి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

కాణిపాకం మన ధ్యాస సెప్టెంబర్-27 భారతీయ జనతా పార్టీ కేంద్ర, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా సేవ పక్షత్సవాల క్రమంలో ఈరోజు కాణిపాకం పి.హెచ్.సి లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ…

సొంత నిధుల తో రోడ్డు మరమత్తులు చేపట్టిన జనసేన నాయకులు.

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- జనసేన పార్టీ అధినేత ఆంధ్రరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలు మేరకు, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ సూచనల మేరకు, జనసేన నాయకులు టీమ్ 99 సభ్యులు రాజేంద్ర…

గిరిజన గ్రామాల వినతిపత్రానికి ఎంపీ ఉదయశ్రీనివాస్ సానుకూల హామీ…

శంఖవరం : కాకినాడ సబ్‌ప్లాన్ పరిధిలోని శంఖవరం, ప్రత్తిపాడు, రౌతులపూడి, ఏలేశ్వరం మండలాలకు చెందిన 12 గిరిజన గ్రామ పంచాయతీల కమిటీలు సంయుక్తంగా సమావేశమై 59 గిరిజన గ్రామాల తరఫున ఏకగ్రీవంగా తీర్మానం చేసి తమ డిమాండ్లను ఎంపీ ఉదయశ్రీనివాస్ కి…

బాలయ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జీడి నెల్లూరు వైసీపీ ఇన్చార్జ్ కృపా లక్ష్మి

అసెంబ్లీలోనే క్షమాపణ చెప్పాలి కృపా లక్ష్మి డిమాండ్ మన ధ్యాస,ఎస్ఆర్ పురం:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో రెండు రోజుల క్రితం హిందూపురం కూటమి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలను గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి…

ఆరిమాని గంగమ్మ తల్లిని దర్శించుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్

మన ధ్యాస,ఎస్ఆర్ పురం:– ఎస్ఆర్ పురం మండలం తయ్యూరు పాయకట్టు ఇలవేల్పు శ్రీ ఆరిమాని గంగమ్మ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు సి ఆర్ రాజన్ అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి…

దిగువమాగం సచివాలయంలో మలేరియా పై అవగాహన కల్పించిన జిల్లా మలేరియా అధికారి

తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-26 : గ్రామీణ ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ శుక్రవారం తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనుబంధంగా ఉన్న దిగువమాగం సచివాలయం తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా కేంద్రంలో ఉన్న…

పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 109వ జయంతి ఘనంగా

ఐరాల మన ధ్యాస సెప్టెంబర్-25 చిత్తూరు జిల్లా ఐరాల మండల పరిధిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 109వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బిజెపి మండల ప్రధాన కార్యదర్శి అశోక్ స్థానిక…