Category: ఆంధ్రప్రదేశ్

అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో శంఖవరం మండల కేంద్రం శంఖవరంలోని కృష్ణాలయం వీధిలో కారుకొండ శ్రీను గంగాభవాని దంపతులు తమ గృహంలో నెలకొల్పిన విజయ దుర్గ అమ్మవారు సుమారు 20 ఏళ్లుగా విశేష పూజలు…

గ్రామాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన డివిజినల్ పంచాయతీ అధికారిని బాలామణి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మడలం యర్రవరం,పేరవరం,భద్రవరం గ్రామాలలో పారిశుద్ధ్య పనులను డి యల్ పి ఓ బాలామణి పరిశీలించారు. యర్రవరం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి రామరాజు వర్మతో కలిసి ,చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని…

పార్వతీపుత్ర ఏడు ఉద్యోగాల విజేత విద్యను అభ్యసించిన పాఠశాలలోనే అధ్యాపకునిగా ఉద్యోగం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: అలుపెరుగని పోరాటం అకుంఠిత దీక్ష మరియు అంకిత భావాలే ఆయుధాలుగా పోరాడి కృషిచేసిన ఏలేశ్వరం పట్టణంలో స్థానిక దిబ్బల పాలెం సాయి నగర్, కృష్ణలయం వీధిలోని గొలగాని పార్వతి, లోవరాజు దంపతుల కుమారుడు…

నా భర్త బలవంతుడు, హత్యలో ఒక్కరు కాదు మరి కొంతమంది ఉండొచ్చు: భార్య సత్యవతి.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : స్థానిక నర్సీపట్నం రోడ్డు 17వ వార్డులో నివాసముంటున్న బోదిరెడ్డి వెంకటేశ్వర్లును హత్య చేసినట్లు రాజా రమేష్ పోలీసుల సమక్షంలో అంగీకరించాడు.ఈ మేరకు పోలీసులు వల్లూరి రాజా రమేష్ పై కేసు పెట్టి…

ప్రఖ్యాత అరకు వ్యాలీ నుండి సర్టిఫైడ్ ఆర్గానిక్ కాఫీ –  అరకు ఇన్‌స్టంట్ కాఫీని విడుదల చేసిన ఆర్గానిక్ ఇండియా

.మన ధ్యాస ,నెల్లూరు,అక్టోబర్14 : . టాటా ఉత్పత్తి అయిన ఆర్గానిక్ ఇండియా, ఇటీవల అరకు ఇన్‌స్టంట్ కాఫీని విడుదల చేసింది, ప్రీమియం 100% అరబికా కాఫీతో తయారు చేయబడిన సర్టిఫైడ్ ఆర్గానిక్ కాఫీ మిశ్రమం ఇది. అత్యంతసహజమైన అరకు వ్యాలీ…

కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఉద్యోగం నుండి తొలగించిన తపాలా ఉద్యమ జాతీయ నాయకుడు మహాదేవయ్య ను వెంటనే తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలి

బంగారుపాళ్యం అక్టోబర్ 15 మన ద్యాస కేంద్ర ప్రభుత్వం గ్రామీణ తపాలా ఉద్యోగుల సంక్షేమం కోసం నియమించిన కమలేష్ చంద్ర కమిటీ ఇచ్చిన సానుకూల సిఫార్సులను అమలు చేయని కారణంగా కామ్రేడ్ మహదేవయ్య నాయకత్వంలోని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్…

పంచాయతీ గదుల ఆక్రమణపై కేసు పెట్టాలి !- టిడిపి నేత డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 14:– చిత్తూరు జిల్లా, పెనుమూరులో ఆరు పంచాయతీ గదులను ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం…

వ్యవసాయ యాంత్రీకరణకు ఎన్‌డిఎ ప్రభుత్వ ప్రాధాన్యత – మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతుల అభివృద్ధి ఎన్‌డిఎ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.ఆయన సింగరాయకొండలో జరిగిన కొండపి వ్యవసాయ…

విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తుపంతగాని వెంకటేశ్వర్లుహైకోర్టు న్యాయవాది

విద్యార్థులకు ఉల్లాస్ ట్రస్ట్ ఉచితంగా స్కాలర్షిప్ పంపిణీ మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- చెన్నై కు చెందిన ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సింగరాయకొండ మరియు శానంపూడి ఉన్నత పాఠశాలలోని ఎంపిక కాబడిన 20 మంది…

గురుకుల విద్యార్ధుల మృతి పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు

మన ద్యాస, సాలూరు :- జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరకు ఎంపి డాక్టర్ తనూజా రాణి ఆధ్వర్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్, రిటైర్డ్ జస్టిస్ రామ సుబ్రమణియన్ ని కలిసి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం…