క్షత్రియ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ సమావేశమునకు హాజరైన కోనేటి రవిరాజు

పుత్తూరు, మన న్యూస్, జూన్ 16 :- భద్రాచలంలోని క్షత్రియ భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ సమావేశము ఫెడరేషన్ చైర్మన్ వెంకటపతి రాజు( పెద్దబాబు ) భద్రాచలం శ్రీ రామ టెంపుల్ మాజీ ఈవో మరియు క్షత్రియ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణమరాజు సెకండ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్కు రాజంపేట నుండి శరత్ కుమార్ రాజు చేజర్ల సుబ్రహ్మణ్యం రాజు శివరామరాజు మోహన్ రాజు పుత్తూరు నుండి కోనేటి రవిరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రంలో ఉన్న క్షత్రియలందరూ ఒకటిగా ఉండాలని పేదలుగా ఉన్న క్షత్రియులను మన సంఘం ల ద్వారా వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలని సూచించారు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి వారిని చదివించాలన్నారు ఈ సందర్భంగా కోనేటి రవిరాజుశరత్ కుమార్ రాజు సుబ్రహ్మణ్యం రాజు శివరామరాజు మోహన రాజు వీరందరిని ఘనంగా దుస్సాలువతో సన్మానించిభద్రాచల శ్రీరాముని యొక్క కాన్సియపు ప్రతిమను బహుకరించారు

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు