పుత్తూరు, మన న్యూస్, జూన్ 16 :- భద్రాచలంలోని క్షత్రియ భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ సమావేశము ఫెడరేషన్ చైర్మన్ వెంకటపతి రాజు( పెద్దబాబు ) భద్రాచలం శ్రీ రామ టెంపుల్ మాజీ ఈవో మరియు క్షత్రియ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణమరాజు సెకండ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్కు రాజంపేట నుండి శరత్ కుమార్ రాజు చేజర్ల సుబ్రహ్మణ్యం రాజు శివరామరాజు మోహన్ రాజు పుత్తూరు నుండి కోనేటి రవిరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రంలో ఉన్న క్షత్రియలందరూ ఒకటిగా ఉండాలని పేదలుగా ఉన్న క్షత్రియులను మన సంఘం ల ద్వారా వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలని సూచించారు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి వారిని చదివించాలన్నారు ఈ సందర్భంగా కోనేటి రవిరాజుశరత్ కుమార్ రాజు సుబ్రహ్మణ్యం రాజు శివరామరాజు మోహన రాజు వీరందరిని ఘనంగా దుస్సాలువతో సన్మానించిభద్రాచల శ్రీరాముని యొక్క కాన్సియపు ప్రతిమను బహుకరించారు