

మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా కొండపి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ మండల వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులను పార్టీ అధిష్టానం 12-06-2025 తేదీన అధికారికంగా నియమించింది. పార్టీ అధినేత వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టబడ్డాయి.ఈ సందర్భంగా మొత్తం 19 విభాగాలకు నూతన అధ్యక్షులను నియమించారు. వారు అనుసంధాన విభాగాలలో పార్టీ బలోపేతానికి, కార్యకలాపాల పటిష్టతకు సేవలందించనున్నారని పార్టీ నేతలు తెలిపారు.
నియమితులైన ముఖ్య విభాగాల అధ్యక్షులు ఈ విధంగా ఉన్నారు:
• యూత్ వింగ్: కోమిట్ల వెంకా రెడ్డి
• మహిళా విభాగం: చినమ్మ గారి బుజ్జమ్మ
• రైతు విభాగం: గాలి బుజ్జి
• బీసీ సెల్: కుంచాల రవి
• ఎస్సీ సెల్: పెరికాల సునీల్ కుమార్
• ఎస్టీ సెల్: కత్తి రవి
• మైనారిటీ సెల్: షేక్ అల్లాభక్షు
• క్రిస్టియన్ మైనారిటీ సెల్: వెనుమాల జక్కరయ్య
• స్టూడెంట్ వింగ్: లింగబట్టిన నరేష్
• పంచాయతీరాజ్ వింగ్: చొప్పరా శివ
• ఆర్టీఐ వింగ్: రవినుతల అంకయ్య
• వాలంటీర్స్ వింగ్: కె. హనుమంతరావు
• వాణిజ్య విభాగం: సోమిశెట్టి సురేష్
• వైఎస్సార్టీయూసీ: తన్నేరు ధర్మారావు
• అంగన్వాడీ వింగ్: మూడి రెంటి భాగ్యలక్ష్మి
• సాంస్కృతిక విభాగం: కేసవరపు నవీన్ రెడ్డి
• సోషల్ మీడియా వింగ్: మిడసాల జెస్సీపాల్
• దివ్యాంగుల విభాగం: షేక్ నవుషాదు
• పబ్లిసిటీ వింగ్: తుమ్మకూరి యండిఈ నియామకాలు స్థానిక స్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే దిశగా ఉద్దేశించబడ్డాయి.