విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమంలో అతిథిగా రిటైర్డ్ ఎంఈఓ కోటపాటి

మన న్యూస్ సింగరాయకొండ:-

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బింగినపల్లి వైసీ నందు పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లలో భాగంగా బుక్స్ పంపిణీ కార్యక్రమం పాఠశాల చైర్మన్ చౌటూరి అనురాధ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంకి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారి గారయిన కోటపాటి నారాయణ సార్ పాల్గొని విద్య యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు తెలియజేసి, మీ బిడ్డలందరినీ పాఠశాలలో చర్చించి, వారికి మంచి భవిష్యత్తును కల్పించాల్సిన బాధ్యత మీదేనని తెలియజేశారు .
ప్రధానోపాధ్యాయులు బీసాబత్తిన శ్రీనివాసరావు మాట్లాడుతూ గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో తీసుకొని వస్తున్న సమూలమైన మార్పుల్లో భాగంగా నూతన బుక్స్ ప్రింటింగ్ మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లలో ఎన్నో మార్పులు చేసి విద్యార్థులకు ఆకర్షణంగా యూనిఫామ్ మంచి ప్రింటింగ్ తయారు చేశారని కొనియాడారు. మరొక ఉపాధ్యాయులు కేశవరెడ్డి జాలి రెడ్డి గారి సహకారంతో విద్యార్థులకు, కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎంసి సభ్యులకు స్వ

Related Posts

మత్తు మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : డా.డి సునీత ప్రిన్సిపల్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవంను జాతీయ సేవ పథకం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.డి…

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

మన న్యూస్ తవణంపల్లె జూన్-26 మండలంలోని అరగొండలో గల అపోలో ఇషా విద్యాలయంలో చదువుతున్న వెంగంపల్లె కు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి నక్కల హేమభూషన్ రెడ్డి కుమార్తె నక్కల ఝాన్షి రెడ్డి పీఎం జవహర్ నవోదయ విద్యాలయ సమితి నిర్వహించిన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

గోలపల్లి ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ విరాళం.

గోలపల్లి ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ విరాళం.

మత్తు మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : డా.డి సునీత ప్రిన్సిపల్

మత్తు మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : డా.డి సునీత  ప్రిన్సిపల్

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

వెన్న శివ ఆధ్వర్యంలో వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…

వెన్న శివ ఆధ్వర్యంలో  వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…