అంబేద్కర్ భవన్ నిర్మాణం కొరకు స్థలం కేటాయించండి.కాణిపాక పరిసర దళితులు

చిత్తూరు నవంబర్ 18 మన న్యూస్

చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం,ఐరాల మండల పరిధిలోని కాణిపాక పరిసరాల్లో ఉన్న ఖాలీ భూమిలో ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుపై అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని స్థానిక దళిత నాయకులు గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించిన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారు వెంటనే సాంఘిక సంక్షేమ జాయింట్ డైరెక్టర్ గారిని పిలిచి భవన నిర్మాణానికి స్తల పరిశీలన చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదే విషయంపై పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ.డా.మురళీమోహన్ గారికి,మండల MRO గారిని త్వరలో కలిసి విన్నవించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక దళిత నాయకులు నటరాజ్, బొమ్మసముద్రం సర్పంచ్ రఘు,అవార్డు రవి,జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో, దళిత ప్రజా వేదిక ధనంజయ,మాజీ సర్పంచ్ రామ చంద్రయ్య,కుమార్,నగేష్,రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు నోబెల్ డే కార్య క్రమాన్ని రసాయన శాస్త్ర విభాగ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తో…

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కొన్ని స్కూల్స్ మరియు ఉన్నత పాఠశాలల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో మట్టి నమూనా సేకరణ మరియు పరీక్ష విధానాలపై పాఠశాల విద్యార్థులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.