సింగరాయకొండ మండల వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల నూతన అధ్యక్షుల నియామకం

మన న్యూస్ సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లా కొండపి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ మండల వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులను పార్టీ అధిష్టానం 12-06-2025 తేదీన అధికారికంగా నియమించింది. పార్టీ అధినేత వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టబడ్డాయి.ఈ సందర్భంగా మొత్తం 19 విభాగాలకు నూతన అధ్యక్షులను నియమించారు. వారు అనుసంధాన విభాగాలలో పార్టీ బలోపేతానికి, కార్యకలాపాల పటిష్టతకు సేవలందించనున్నారని పార్టీ నేతలు తెలిపారు.

నియమితులైన ముఖ్య విభాగాల అధ్యక్షులు ఈ విధంగా ఉన్నారు:
• యూత్ వింగ్: కోమిట్ల వెంకా రెడ్డి
• మహిళా విభాగం: చినమ్మ గారి బుజ్జమ్మ
• రైతు విభాగం: గాలి బుజ్జి
• బీసీ సెల్: కుంచాల రవి
• ఎస్సీ సెల్: పెరికాల సునీల్ కుమార్
• ఎస్టీ సెల్: కత్తి రవి
• మైనారిటీ సెల్: షేక్ అల్లాభక్షు
• క్రిస్టియన్ మైనారిటీ సెల్: వెనుమాల జక్కరయ్య
• స్టూడెంట్ వింగ్: లింగబట్టిన నరేష్
• పంచాయతీరాజ్ వింగ్: చొప్పరా శివ
• ఆర్టీఐ వింగ్: రవినుతల అంకయ్య
• వాలంటీర్స్ వింగ్: కె. హనుమంతరావు
• వాణిజ్య విభాగం: సోమిశెట్టి సురేష్
• వైఎస్సార్టీయూసీ: తన్నేరు ధర్మారావు
• అంగన్వాడీ వింగ్: మూడి రెంటి భాగ్యలక్ష్మి
• సాంస్కృతిక విభాగం: కేసవరపు నవీన్ రెడ్డి
• సోషల్ మీడియా వింగ్: మిడసాల జెస్సీపాల్
• దివ్యాంగుల విభాగం: షేక్ నవుషాదు
• పబ్లిసిటీ వింగ్: తుమ్మకూరి యండిఈ నియామకాలు స్థానిక స్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే దిశగా ఉద్దేశించబడ్డాయి.

Related Posts

కార్మిక హక్కులు కోసమే సమ్మె

మన న్యూస్ పాచిపెంట, జూన్ 27:- కార్మిక హక్కుల కోసం మనమంతా పోరాడి హక్కులు సాధించుకోవాలని ఎన్ వై నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులు నాశనం చేసే విధంగా నిర్ణయాలు చేస్తుందని,అలాంటి నిర్ణయాలపై…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

మన న్యూస్ సాలూరు జూన్ 27:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ని, పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకముగా, పంచ వృత్తుల విశ్వబ్రాహ్మణb సంఘం అధ్యక్షులు చెరుకూ ఈశ్వరరావు, అధ్యక్షులు బి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్

నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్

మొహరం పండుగను, సామరస్యంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి, ఉట్కూర్ ఎస్ఐ రమేష్.

మొహరం పండుగను, సామరస్యంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి, ఉట్కూర్ ఎస్ఐ రమేష్.

తుర్కయంజాల్లో చిత్రక ఫ్యాబ్రిక్స్ ప్రారంభం

తుర్కయంజాల్లో చిత్రక ఫ్యాబ్రిక్స్ ప్రారంభం

కార్మిక హక్కులు కోసమే సమ్మె

కార్మిక హక్కులు కోసమే సమ్మె

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

మ‌హిళా సాధికారితే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మ‌హిళా సాధికారితే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు